అన్వేషించండి

Radha Krishna Kumar: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..

'రాధేశ్యామ్' చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్.. ప్రభాస్ అభిమానికి సోషల్ మీడియా వేదికగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధాకృష్ణకుమార్ 'రాధేశ్యామ్' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే రాధాకృష్ణ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అన్నీ బాగుండి ఉంటే ఈ సంక్రాంతికి 'రాధేశ్యామ్' సినిమా థియేటర్లలో సందడి చేసేది. కానీ కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ ల దెబ్బకి వరుసపెట్టి సినిమాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. 'రాధేశ్యామ్'ను కూడా అవాయిదా వేశారు. 

కానీ ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. నిజానికి పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుకే కొత్త డేట్లను అనౌన్స్ చేయడం లేదు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. 'మీరు ప్రభాస్ ని ఏమని పిలుస్తారని' ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'సార్' అని బదులిచ్చారు రాధాకృష్ణ. 

'సినిమా గురించి ఒక్క మాటలో చెప్పండి' అని మరో నెటిజన్ అడగ్గా.. 'లవ్' అని సమాధానమిచ్చారు. 'మీపై మీమ్స్ ను చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి..?' అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. 'అవే నా స్ట్రెస్ బస్టర్స్' అని చెప్పారు రాధాకృష్ణ. ఇదే సమయంలో ప్రభాస్ ఫ్యాన్ ఒకరు.. 'హలో అన్నా.. రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ లెటర్ రాసుకుంటా..' అని బెదిరించగా.. అది చూసిన రాధాకృష్ణ 'ఇలా బెదిరిస్తే వచ్చి బమ్స్ మీద కొడతా..' అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. రాధాకృష్ణ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ కి పగలబడి నవ్వాడు సదరు నెటిజన్. 

Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?

Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
Andhra Pradesh : ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
Andhra Pradesh : ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
Telangana : తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
Jay Shah: తదుపరి కోచ్‌పై జై షా కీలక వ్యాఖ్యలు,  ఛాంపియన్స్‌ ట్రోఫీకి సీనియర్లు
తదుపరి కోచ్‌పై జై షా కీలక వ్యాఖ్యలు, ఛాంపియన్స్‌ ట్రోఫీకి సీనియర్లు
New Criminal Laws: అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, తొలి కేసు నమోదు చేసిన పోలీసులు
అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, తొలి కేసు నమోదు చేసిన పోలీసులు
Free Bus Scheme In Andhra Pradesh: ఏపీ మహిళలకు గుడ్‌ న్యూస్‌-  ఉచిత ఆర్టీసీ బస్‌ ప్రయాణంపై అప్‌డేట్ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి
ఏపీ మహిళలకు గుడ్‌ న్యూస్‌- ఉచిత ఆర్టీసీ బస్‌ ప్రయాణంపై అప్‌డేట్ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి
Embed widget