అన్వేషించండి

Rashmi Gautam: ‘బక్రీద్’ నేపథ్యంలో రష్మీ వివాదాస్పద ట్వీట్ - మండిపడుతోన్న నెటిజన్స్

యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. బక్రీద్ పండగ సమయంలో జంతు ప్రేమికురాలిగా ఆమె చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది

Rashmi Gautam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ గురించి పెద్దగా చెప్పనసరం లేదు. ‘జబర్దస్త్’ షో లో యాంకర్ గా చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. అడపా దడపా సినిమాల్లో కూడా నటించి తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. మూగ జీవాలను హింసిస్తే అసలు చూస్తూ ఉండలేదు. వాటిన ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి జంతుప్రేమికురాలిగా ఆమె చేసే ట్వీట్లు, పోస్ట్ లు మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. తాజాగా రష్మీ గౌతమ్ చేసిన ఓ పోస్ట్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. ఆమె చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. 

రష్మీ పై ఫెర్ అవుతోన్న నెటిజన్స్.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?

సినిమా ఇండస్ట్రీ సెలబ్రెటీలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. దీంతో వాళ్లు ఏం మాట్లాడినా ఏం చేసినా సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారుతాయి. ఒక్కోసారి వాళ్లు చేసే వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతాయి. తాజాగా ఇప్పుడు యాంకర్ రష్మీ గౌతమ్ చేసిన వ్యాఖ్యలతో నెటిజన్ల నుంచి విమర్శలకు గురవుతోంది. రష్మీ ప్రతీ పండగ సందర్భాలలో ఇలాంటి పోస్ట్ లు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. జంతువులను హింసించి, బలి ఇచ్చే ఆచారాలపై మండిపడుతూ పోస్ట్ లు చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి ట్వీట్ ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇదే ఇప్పుడు రష్మీ గౌతమ్ ను విర్శలకు గురి చేస్తోంది. రష్మీ చేసిన పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎందుకు ప్రతీసారి పండగల సమయంలోనే జంతువుల మీద నీకు అంత ప్రేమ’ అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. ‘పెద్ద పెద్ద కంపెనీలు నాన్ వెజ్ ను బ్రాండ్ క్రియేటి చేసి అమ్ముతున్నారు, వాళ్లని ఎందుకు ప్రశ్నించవు’ అని ఇంకో వ్యక్తి విమర్శించాడు. ‘ఫేమ్ కోసం ఇలాంటివి చేస్తారు వీళ్లు’ అని మరో వ్యక్తి సెటైర్ వేశాడు. ఇలా రష్మీ చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 

గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రష్మీ..

గతంలో హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందాడు. ఆ ఘటన అందర్నీ కలచివేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కొంత మంది సెలబ్రెటీలు కూడా దీనిపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే రష్మిక కూడా కుక్కల దాడి ఘటనపై స్పందిస్తూ అందులో కుక్కల తప్పేమి ఉంది అన్నట్టు వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్స్ మండి పడ్డారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ‘నువ్ ఎంత జంతు ప్రేమికురాలివి కుక్కల దాడిలో ఓ చిన్నారి చనిపోతే కనీసం సానుభూతి కూడా లేకుండా ఇలా మాట్లాడతావా’ అంటూ ఫైర్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు రష్మీ బక్రీద్ పండగ సమయంలో జంతు ప్రేమను ప్రదర్శిస్తూ ట్వీట్ చేయడంపై మండి పడుతున్నారు నెటిజన్స్. మరి దీనిపై రష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి.   

Also Read: బాలయ్యతో మూవీ తీస్తా, నేను లెక్కలేసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా: విశ్వక్ సేన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
Embed widget