అన్వేషించండి

Janhvi Kapoor: 'లెక్క' తప్పిన జాన్వి- ఆడేసుకుంటున్న నెటిజన్స్, పాపం అడ్డంగా బుక్కైపోయింది

జాన్వీ కపూర్ ను మరోసారి నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ ని నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. గణితం గురించి ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ నటించిన చిత్రం గుడ్ లక్ జెర్రీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ గణితం గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా ట్రోలింగ్ కి గురైంది. తనకి మ్యాథ్స్ అంటే అస్సలు నచ్చదని చెప్తూ అల్జీబ్రాని కాలిక్యులేటర్ మీద చేయవచ్చని చెప్పింది. ఇంకేముంది దాన్ని నెటిజన్లు పట్టేశారు. నీ ఐక్యూ ఇదేనా తల్లి అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

స్కూల్ ల్లో చదివేటప్పుడు మీకు ఏ సబ్జెక్టు అంటే ఇష్టమని ఒకరు అడిగారు. అందుకు జాన్వీ జవాబిస్తూ 'చరిత్ర, లిటరేచర్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక సబ్జెక్టు అంటే మాత్రం అస్సలు ఇష్టం లేదు. అదే మ్యాథ్స్. కాలిక్యులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు చెయ్యడం బాగా సులువైంది. కానీ ఎందుకో చాలా మంది మాత్రం లెక్కలు చేసేందుకు తెగ తంటాలు పడతారు. కాలిక్యులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు చెయ్యడం బాగా ఈజీ అయిపోయింది. ఇక అల్జీబ్రాతో ఏం పని? చరిత, లిటరేచర్ మనిషిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది. కానీ లెక్కల వల్ల ఆలోచన కుంచించుకుపోతుంది' అని చెప్పుకొచ్చింది. ఇంకేముంది లెక్కల గురించి ఇంత దారుణంగా మాట్లాడినందుకు నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. గణితం గురించి జాన్వీకి ఉన్న తెలివి తేటలు ఇంతేనా అని ట్రోలింగ్ చేస్తున్నారు. జాన్వీ ట్రోలింగ్ బారిన పడటం ఇదేమి ఫస్ట్ టైం కాదండోయ్. గతంలో పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు తన వస్త్రధారణ బాగోలేదంటూ ట్రోలింగ్ చేశారు. పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా తెలియదా అంటూ కామెంట్లు పెట్టారు. 

'మీరు మాట్లాడింది చూస్తే మీకు గణితంలో జీరో నాలెడ్జ్ అని అర్థం అవుతుంది'..  'కాలిక్యులేటర్ మీద ఆల్జీబ్రా చెయ్యొచ్చా? వావ్ వాట్ ఏ ఐక్యూ' అని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. క్రైమ్ కామెడీతో తెరకెక్కిన 'గుడ్ లక్ జెర్రీ' సినిమా జులై 29 న విడుదల కానుంది. ప్రస్తుతం జాన్వీ వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ లో ఉంది. అలాగే ఆమె రాజ్ కుమార్ రావ్‌తో కలిసి 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'లో కూడా నటించబోతోంది. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి రూహి సినిమాలో జంటగా కనిపించారు.

Also read: కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ, ఇంత కష్టంగా ఉంటుందా అంటూ కామెంట్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget