అన్వేషించండి

Serial Actor Chandu: పిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన చందు

Trinayani Serial Chandu Wife Sensational Comments: పవిత్ర జయరాంతో కలిసి చందు తనను ఎంత టార్చర్ చేసినదీ శిల్ప వివరించారు. భర్త మరణం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాను ఎదుర్కొన్న చిత్రహింసలు వివరించారు.

Trinayani serial cast Chandrakanth wife Shilpa sensational comments: పవిత్ర జయరాంతో కలిసి తన భర్త తనను చిత్రహింసలకు గురి చేశాడని, తన జీవితం నాశనం కావడానికి పవిత్రా జయరాం కారణమని 'త్రినయని' ఫేమ్ చందు అలియాస్ చంద్రకాంత్ భార్య శిల్పా జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తాగొచ్చి నన్ను కొట్టేవాడు...
నానా విధాలుగా హింసించాడు!
పవిత్ర జయరాం మాయలో పడిన తర్వాత తనను చంద్రకాంత్ పూర్తిగా దూరం పెట్టాడని శిల్ప పేర్కొన్నారు. తనకు పవిత్ర ఫోన్ చేసి 'వాడు నా మొగుడు! నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో' అని కూడా చెప్పింది. ''పవిత్ర జయరాంతో ఎఫైర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చందు తాగి వచ్చి నన్ను కొట్టాడు'' అని శిల్ప చంద్రకాంత్ పేర్కొన్నారు. నానా విధాలుగా హింసించారు.

''ఇంటికి వచ్చినా సరే పవిత్ర జయరాం ఫోటోలు చూస్తూ ఉంటాడు. ఆమెకు వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. తనకు అన్నం పెట్టడం లేదని ఆమెతో చెబుతాడు. నా మీద అసత్య ఆరోపణలు చేశాడు. తాగి వచ్చి కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ఎంత ఇబ్బంది పడినా మా అమ్మానాన్నలకు చెప్పలేదు. మా అత్తగారితో నా సమస్యలు చెప్పుకున్నా. నాకు అత్త మామలు ఎంతో సపోర్ట్ చేశారు'' అని శిల్ప ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. శాడిస్ట్ కంటే అద్వానంగా బిహేవ్ చేశాడని, తనతో వల్గర్ లాంగ్వేజులో మాట్లాడేవాడిని, అన్నయ్యలతో మాట్లాడినా అక్రమ సంబంధం అంటగట్టారని కన్నీరు మున్నీరుగా విలపించారు. మానసికంగా, శారీరకంగా తనను వేధించారని శిల్ప బాధపడ్డారు.

పిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి వెళ్లాడు!
చందుతో పవిత్ర జయరాం ఎఫైర్ గురించి ఆమె పిల్లలకు కూడా తెలుసునని శిల్ప తెలిపారు. చందుతో సంబంధం పెట్టుకోవడానికి ముందు పవిత్రకు వేరొకరితో పెళ్లి అయ్యింది. ఆ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. పవిత్ర కుమారుడితో తాను మాట్లాడే ప్రయత్నం చేశానని శిల్ప తెలిపారు.

Also Readఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప

''నా భర్త మీ తల్లితో సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం మీకు తెలుసా? ఇది ఏంటి? అని అడిగితే అవునని పవిత్ర కొడుకు చెప్పాడు. మీ ముందే బెడ్ రూంలోకి వెళుతున్నారా? అని కూడా అడిగా. అవునని చెప్పారు. తమ ముందు బెడ్ రూంలోకి వెళతారని చెప్పారు. 'మాతో ఉన్నారు. అది వాళ్ళిష్టం. వాళ్ళ లైఫ్ మీద మేం అబ్జక్ట్ చెయ్యం' అని చెప్పాడు'' అని శిల్ప వివరించారు.

షూటింగ్ అని ఊటీకి వెళ్లి టార్చర్ చేశారు
పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించడానికి ముందు షూటింగ్ అని చెప్పి ఆమెతో కలిసి చందు ఊటీ వెళ్లాడని శిల్ప వివరించారు. తనను టార్చర్ చెయ్యడం కోసం అక్కడి నుంచి రోజుకు ఒక రీల్ షేర్ చేసేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర జయరాం మరణించిన తర్వాత, పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యాక ఆమె ఇంస్టా అకౌంటులో నాలుగు రీల్స్ పోస్ట్ చేశారని, అవి వైరల్ అయ్యాక డిలీట్ చేశారని ఆమె తెలిపారు.

Also Readచందు సూసైడ్ కేసులో కీలకం కానున్న వాట్సాప్ ఛాట్ - మెసేజులు చెక్ చేస్తున్న పోలీసులు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
Telangana : తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
Telangana : తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
లోక్‌సభలో గందరగోళం, నీట్‌పై చర్చకు ప్రతిపక్షాల పట్టు - సమావేశాలు మొదలైన కాసేపటికే అలజడి
New Criminal Laws : నేటి నుంచి ఎక్కడైనా కేసు పెట్టుకోవచ్చు-ఫిర్యాదుల నుంచి సమన్ల అన్నీ ఆన్‌లైన్‌లోనే, అమల్లోకి కొత్త చట్టం
నేటి నుంచి ఎక్కడైనా కేసు పెట్టుకోవచ్చు-ఫిర్యాదుల నుంచి సమన్ల అన్నీ ఆన్‌లైన్‌లోనే, అమల్లోకి కొత్త చట్టం
Free Bus Scheme In Andhra Pradesh: ఏపీ మహిళలకు గుడ్‌ న్యూస్‌-  ఉచిత ఆర్టీసీ బస్‌ ప్రయాణంపై అప్‌డేట్ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి
ఏపీ మహిళలకు గుడ్‌ న్యూస్‌- ఉచిత ఆర్టీసీ బస్‌ ప్రయాణంపై అప్‌డేట్ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి
Gas Cylinder Price: వంట గ్యాస్‌ సిలిండర్‌ మరింత చౌక - మీ ప్రాంతంలో ఎంత తగ్గిందంటే?
వంట గ్యాస్‌ సిలిండర్‌ మరింత చౌక - మీ ప్రాంతంలో ఎంత తగ్గిందంటే?
T20 World Cup 2024: కోహ్లీ లేకుండా ఐసీసీ టీ 20 జట్టు, ఆరుగురు ఆటగాళ్లు మనోళ్లే
కోహ్లీ లేకుండా ఐసీసీ టీ 20 జట్టు, ఆరుగురు ఆటగాళ్లు మనోళ్లే
Embed widget