అన్వేషించండి

Manchu Vishnu: ‘భక్త కన్నప్ప’గా మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ - వామ్మో, భారీ బడ్జెట్టే!

కృష్ణంరాజు నటించిన సూపర్ హిట్ మూవీ ‘భక్త కన్నప్ప’ను రీమేక్ చేయబోతున్నట్లు మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. వచ్చే నెల నుంచే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందన్నారు.

టాలీవుడ్ రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు నటించిన సూపర్ హిట్ మూవీ ‘భక్త కన్నప్ప’. కృష్ణం రాజు కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో కృష్ణం రాజు సినీ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. కృష్ణం రాజు నటించిన ఈ సినిమా రీమేక్ గురించి టాలీవుడ్ లో చాలా సార్లు చర్చ జరిగింది. అయితే, మంచు ఫ్యామిలీ ఈ సినిమా రీమేక్ విషయంలో కీలక ముందడుగు వేసింది.  గతంలో  ఈ సినిమా రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించినా, ఆ తర్వాత ఎలాంటి కదలిక లేదు. రీసెంట్ గా మంచు విష్ణు ఈ సినిమా రీమేక్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. 

సెప్టెంబర్ నుంచి ‘భక్త కన్నప్ప’ షూటింగ్- మంచు విష్ణు

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’ రీమేక్ పనుల్లో పురోగతి గురించి మాట్లాడారు.  “ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. నా మార్కెట్ కంటే చాలా ఎక్కువ బడ్జెట్ అనేది నేనూ ఒప్పుకుంటాను. రిస్క్ తీసుకుంటున్నాను కూడా. ఈ సినిమాను మేమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎవరితో టైయ్యప్ అవుతున్నాం అనేది త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం.  ఇప్పుడు నేను అఫీషయల్ గా చెప్తున్నాను ‘భక్తకన్నప్ప’ను రీమేక్ చేస్తున్నాం. ఈ సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది. గత 8 నెలలుగా ఈ సినిమా పైనే ఫోకస్ పెట్టాను. చాలా భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు కీలక నటీనటులు భాగం కాబోబుతున్నారు. ఈ మూవీలో నటీనటులు అందరినీ సర్ ప్రైజ్ చేస్తారు” అని చెప్పుకొచ్చారు.  

రూ. 150 కోట్లతో ‘భక్త కన్నప్ప’ రీమేక్

కొద్ది నెలల క్రితం ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు మంచు ఫ్యామిలీ ప్రకటించింది. ఈ సినిమాను హాలీవుడ్ లెవల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏకంగా రూ. 150 కోట్లు బడ్జెట్ వెచ్చించనున్నట్లు చెప్పారు. అప్పట్లో ఈ అనౌన్స్ మెంట్ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. కానీ, ఇప్పుడు మంచు విష్ణు ఈ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించడంతో ఇండస్ట్రీలో మళ్లీ ఈ మూవీపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి కృష్ణం రాజుతో మంచు మోహన్ బాబుకు మంచి అనుబంధం ఉండేది. ఈ కారణంగానే ఆయన సినిమాను రీమేక్ చేయనున్నట్లు మోహన్ బాబు ప్రకటించారు.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.   

Read Also: 2024లో ఏపీ సీఎం ఆయనే - పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
CBSE Practical Examinations :సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
Embed widget