అన్వేషించండి

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 32 రివ్యూ... దివ్య వల్ల చెల్లిని, పిల్లను పట్టించుకోని భరణి... టాస్కులలో దుమ్మురేపిన తనూజ - కళ్యాణ్... రీతూ బ్లండర్ మిస్టేక్

Bigg Boss 9 Telugu Today Episode - Day 32 Review : 32వ ఎపిసోడ్ లో నిరుత్సాహ పరిచిన తనూజ - కళ్యాణ్ టీం నేటి ఎపిసోడ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో లీడర్ బోర్డులో టాప్ లోకి వచ్చి, సర్ప్రైజ్ చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం కష్టమైన టాస్కులతో హౌస్ మేట్స్ కు చుక్కలు చూపిస్తున్నారు బిగ్ బాస్. ఉన్న 10 మందిని 5 జంటలుగా విడగొట్టి, ఈ వారం పెర్ఫార్మెన్స్ తో మెప్పించకపోతే ఎలిమినేషన్ తప్పదు, అలాగే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఫైర్ స్టార్మ్ రాబోతోందని బిగ్ బాస్ హెచ్చరించారు. దీంతో కంటెస్టెంట్స్ ప్రాణాలు పెట్టి పోరాడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన టాస్క్ లలో తనూజ - కళ్యాణ్, శ్రీజ సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నారు. 

నిన్నటి వరస్ట్ ప్లేయరే నేటి బెస్ట్ ప్లేయర్ 
"టాస్కులు ఆడి అలసిపోయిన కంటెస్టెంట్స్ ఫుల్ ఎంటర్టెన్ చేస్తూ, ఎంజాయ్ చేయండి" అంటూ 'నాచోర్ నాచోరే' అనే టాస్కును ఇచ్చారు. సాంగ్ ఆగిపోగానే బిగ్ బాస్ చెప్పిన రంగు హోల్ నుంచి బయటకు రావాలి. ఇందులో ముందుగా కళ్యాణ్ టీం విన్ అయ్యింది. ఆ టైమ్ లో సంచాలక్ లు పాజ్ చెప్పడం వల్లే ఆగాము, ఆ గ్యాప్ లో కళ్యాణ్ ఆగకుండా వెళ్లిపోయాడని శ్రీజ, డెమోన్, రీతూ సంచాలకులతో గొడవ వేసుకున్నారు. రెండవ ప్లేస్ లో దివ్య, మూడవ స్థానంలో డెమోన్, నాలుగవ స్థానంలో సుమన్ శెట్టి నిలవగా, చివరి స్థానంలో సంజన టీం ఉంది. దీంతో బిగ్ బాస్ సంజన టీంకి పాయింట్స్ ఇవ్వలేదు. 

సంజన - ఫ్లోరా టీం బలి 
ఈ టాస్క్ లో ఆడిన తర్వాత భరణి - దివ్య టీంకి 280, డెమోన్ - రీతు టీంకి 250, కళ్యాణ్ - తనూజ టీంకి 210, సంజన- ఫ్లోరా టీంకి 180, సుమన్ శెట్టి - శ్రీజ దమ్ము టీంకి 130 పాయింట్లు వచ్చాయి. ఈ సందర్భంగా లీస్ట్ లో ఉన్న రెండు టీమ్స్ లో ఓ జంటను ఈ రేసు నుంచి తొలగించామని చెప్పి మొదటి స్థానంలో ఉన్న భరణి టీంకు స్పెషల్ పవర్ ను ఇచ్చారు బిగ్ బాస్. దివ్య - భరణి డిస్కస్ చేసుకుని సంజన టీంను తొలగించారు. సుమన్ బలవ్వకూడదు అని భరణి ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెండు టీంలుగా చీలిన హౌస్ 
దీంతో సంజన "ఇంత కష్టపడ్డాము. అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాడు. ఇక్కడ ఎవరు మనవాళ్ళో కాదో, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు. కర్మ తప్పదు. మేము గివ్ అప్ ఇవ్వము. మళ్ళీ ట్రై చేస్తాము" అంటూ ఘాటుగా సమాధానం.చెప్పింది. ఆ బాధతో "ఈ ఫిజికల్ టాస్క్ లు ఆడలేను. ఇంటికి వెళ్లిపోతాను" అంటూ కుళాయి తిప్పేసింది. అంతేకాదు ఎప్పటిలాగే "దివ్య అతన్ని బుట్టలో వేసుకుంది. ఆమె వచ్చాక చెల్లిని, కూతురిని కూడా తొక్కి చూడట్లేదు" అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది. అలాగే తనూజ కూడా భరణి - దివ్యలపై మండిపడింది. దీంతో భరణి - దివ్య- రీతూ - డెమోన్ - సుమన్ ఓ టీం, మిగతా వాళ్ళు మరో టీం... ఇలా రెండుగా చీలింది హౌస్.

Also Readబిగ్‌బాస్ డే 31 రివ్యూ - శ్రీజపై దివ్య పర్సనల్ గ్రడ్జ్... వరస్ట్ ప్లేయర్ కళ్యాణ్... ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే!

పిరమిడ్ కట్టు పాయింట్స్ పట్టు
ఈ టాస్క్ లో కదిలే ప్లాట్ ఫామ్ పై 6 లేయర్లుగా పిరమిడ్ ను నిర్మించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో కూడా కళ్యాణ్ - తనూజ విన్ అయ్యి దుమ్మురేపారు. తర్వాత భరణి, శ్రీజ టీమ్స్ విన్ అయ్యాయి. డెమోన్ టీమ్ ఓడిపోయారు. ఫస్ట్ రావాలనుకుని రీతూ చేసిన పొరపాటుతో బొక్కబోర్లా పడ్డారు. ఈ టాస్క్ ఆడాక భరణి 340, తనూజ 310, డెమోన్ 270, సుమన్ శెట్టి 190 పాయింట్లతో లీడర్ బోర్డులో ఉన్నారు. ఇంతటితో టాస్కులు అన్నీ ముగిశాయి. బోర్డులో టాప్ లో ఉన్న భరణి - దివ్య డేంజర్ జోన్ నుంచి బయటపడినట్టు బిగ్ బాస్ వెల్లడించారు. ఇక రెండవ స్థానంలో ఉన్న కళ్యాణ్ - తనూజలలో ఒకరు మాత్రం సేవ్ అయ్యే అవకాశాన్ని ఇచ్చారు. కళ్యాణ్ కే ఆ ఛాన్స్ ఇచ్చేసింది తనూజ. మిగిలిన వాళ్ళంతా డేంజర్ జోన్ లోనే ఉన్నారు.

Also Readబిగ్‌ బాస్ డే 30 రివ్యూ... రీతూ - పవన్ తప్పు, మిగతా వాళ్ళకు గుణపాఠం... కంటెస్టెంట్స్‌కు వైల్డ్ కార్డ్స్ డేంజర్... హిస్టరీలో వరస్ట్ గేమ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Advertisement

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget