అన్వేషించండి

మునుగోడులో నేడు టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ- అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చిన మునుగోడు ఎన్నికలు పార్టీల స్థితిగతులను తేల్చేయనున్నాయి.

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ రోడ్డులో ప్రజాదీవెన సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది టీఆర్‌ఎస్. తెలంగాణ రాజకీయాలకు, రాబోయే ఎన్నికలకు ఇదో కొలమానంగా పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ సభను టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చిన మునుగోడు ఎన్నికలు పార్టీల స్థితిగతులను తేల్చేయనున్నాయి. ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది.. ఎవరికి ప్రజల మద్దతు ఉంటుందనే విషయంలో స్పష్టం రానుందని భావిస్తున్నాయి పార్టీలు. పార్టీల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఈ ఎన్నికపై చాలా ఆసక్తి నెలకొంది. 

మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ రాకపోయినా పార్టీలు ప్రచారం మొదలు పెట్టేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రజలను కలుస్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు మునుగోడులో సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

సమరశంఖం పూరిస్తున్న గులాబీ

మునుగోడులో టీఆర్‌ఎస్ ఓ అడుగు ముందే నిలిచింది. ప్రజాదీవెన పేరుతో భారీ బహిరంగ సభను ఇవాళ నిర్వహిస్తోంది. ఈ సభతో తమ సత్తా చాటాలను గులాబీ దళం గట్టిగానే భావిస్తోంది. అందుకే అమిత్‌షా నిర్వహించే సభ కంటే ముందుగానే మీటింగ్ పెట్టింది. 

హైదరాబాద్‌ నుంచి రెండు వేల కార్లు, ఇతర వాహనాలతో మనుగోడు బహిరంగ సభ వరకు భారీ ర్యాలీ తీస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ లీడర్లు చెబుతున్నారు. అదే స్థాయిలో భారీగా జనసమీకరణ కూడా చేపట్టిందా పార్టీ. 

రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి మునుగోడు చేరుకుంటారు సీఎం కేసీఆర్. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడు వస్తారు. ఆయన కాన్వాయ్‌ను వేల మంది పార్టీ శ్రేణులు అనుసరించనున్నారు. 
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో జరగనుంది టీఆర్‌ఎస్‌ మనుగోడు ప్రజాదీవెన సభ. చలో మునుగోడు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి నేతలు బయల్దేరనున్నారు. ఈ సభ వేదికగానే కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేలా ప్లాన్ చేశారు గులాబీ నేతలు. 

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజలకు ఈ సభవేదికగా సీఎం కేసీఆర్ వివరించనున్నారు. తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షను... ఇతర పార్టీ నేతల తీరుపై కేసీఆర్ ప్రసంగించనున్నారు. 

ఇదే వేదికపై టీఆర్‌ఎస్‌ తరఫున మునుగోడులో ఎవరు పోటీ చేయనున్నారో కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget