అన్వేషించండి

Telangana: బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు, వలసలతో కేసీఆర్‌ ఉక్కిరిబిక్కిరి

former Brs Mps into Bjp : బీఆర్‌ఎస్‌ నేతలు వరుసగా గోడ దూకేస్తున్నారు. మరో ఇద్దరు బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో ఆదివారం సాయంత్రం చేరిపోయారు.

Telangana Elections 2024: రాష్ట్ర విభజన తరువాత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించింది. కేసీఆర్‌ రెండోసారి సీఎం అయిన తరువాత రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా అనే పరిస్థితులు తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీకి చెందిన బలమైన నేతలను అప్పటి టీఆర్‌ఎస్‌/బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. తొలి ఎన్నికల్లో విజయం తరువాత కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికైన ఎంతో మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా చేశారు. రెండోసారి కూడా అదే వ్యూహాన్ని అనుసరించిన కేసీఆర్‌ రెండు పార్టీలను బలోపేతం కాకుండా చేశారు. ఇప్పుడు అదే కేసీఆర్‌కు వలసలు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. అధికారం కోల్పోగానే బీఆర్‌ఎస్‌ నేతలు వరుసగా గోడ దూకేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీలోకి వచ్చిన నేతలే తప్పా.. వెళ్లిన నేతలు లేని బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

ఇరు పార్టీల్లోకి జోరుగా వలసలు

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌, బీజేపీలోకి వెళుతున్న నేతల సంఖ్య భారీగా ఉంది. రెండు జాతీయ పార్టీలు ఆపరేషన్‌ ఆకర్స్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు ఇరు పార్టీల్లో చేరిపోయారు. వీరిలో పెద్దపల్లి ఎంపీ వెంకటేషన్‌ కాంగ్రెస్‌లో చేరిపోగా, పోతుగంటి రాములు, బీబీ పాటిల్‌ బీజేపీలో చేరారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జెడ్పీ చైర్మన్లు తీగల అనితారెడ్డి, సునీత మహేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, తీగల కృష్ణారెడ్డి వంటి ఎంతో మంది నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరితోపాటు ప్రతి జిల్లా, నియోజకవర్గాల్లోనే ద్వితీయ శ్రేణి నేతలు భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోతున్నారు. ఇవన్నీ బీఆర్‌ఎస్‌కు మింగుడు పడడం లేదు. గతంలో పార్టీలో చేరిన నేతలే తప్పితే.. పార్టీ నుంచి వెళ్లిన నేతలు గురించి తెలియని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులకు.. ఈ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 

మరో ఇద్దరు ఎంపీలు బీజేపీలోకి

తాజాగా మరో ఇద్దరు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో ఆదివారం సాయంత్రం చేరిపోయారు. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌ బీజేపీలో చేరిపోయారు. అలాగే, హుజూర్‌నగర్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్‌ నేత తరుణ్‌చుగ్‌ సమకంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని ఈ సందర్భంగా బీజేపీ నేతలు పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget