అన్వేషించండి

AP Police Preparations : మాక్ డ్రిల్స్ - ప్రత్యేక అధికారులు - కౌంటింగ్‌కు పోలీసులు రెడీ

Andhra News : కౌంటింగ్‌కు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని చోట్లా మాక్ డ్రిల్స్ పూర్తి చేశారు. తాజాగా ప్రత్యేకాధికారుల్ని నియమించారు.

Elections 2024 :  దేశంలోకల్లా అత్యధిక పోలింగ్ జరిగినప్పటికీ అత్యంత హింసాత్మకంగా జరిగిన ఎన్నికలు కూడా ఏపీలోనే నమోదయ్యాయి. ఈ కారణంగా కౌంటింగ్ కోసం కోసం పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్ది రోజులుగా అన్ని  సమస్యాత్మక ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా .. పోలీసులు పరిస్థితుల్ని చక్కదిద్దేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 

విస్తృతంగా మాక్ డ్రిల్స్, కార్డన్ సెర్చ్                        

మరో వైపు అన్ని చోట్లా పోలీసులు అధికారుల్ని అప్రమత్తం చేశారు. కింది  స్థాయిలో ఎవరైనా రాజకీయ నేతలతో కుమ్మక్కయి లా అండ్ అర్డర్ సమస్యలు తీసుకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇంతకు ముందు జరిగిన అల్లర్ల కేసుల్లో చాలా మంది పోలీసులు .. అల్లర్లు పెరగడానికి పరోక్షంగా సహకారం అందించారని సిట్ నివేదికలో తేలినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో పోలీసు అధికారులపై వేటు పడింది. అందుకే అధికారులు కూడా సీరియస్ గా .. ఎలాంటి లోపాలు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానాస్పదవ్యక్తుల ఇళ్లల్లో ఉన్న  ఆయుధాలు, సరైన పత్రాలు లేని  వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

ప్రత్యేకాధికారుల్ని నియమించిన  డీజీపీ                                         

కౌంటింగ్ కోసం   ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు.  అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఇవాళ సాయంత్రం లోగా ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న పల్నాడు జిల్లాకు 8 మంది పోలీసు అధికారులను కేటాయించారు. వారిలో ఆరుగురు అదనపు ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు ఉన్నారు.          

ఈ సారి ఎలాంటి  ఘర్షణలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు                             

పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడం.. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులతో కౌంటింగ్ అనంతర హింస ఎక్కువగా ఉంటుందన్న ఆందోళనతో.. పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాల్ని మోహరిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలకు ఎక్కువ బలగాల్ని పంపుతున్నారు. విజయోత్సవ ర్యాలీలను.. బాణసంచాలను నిషేదిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
Congress Wins Jangaon and Thorrur: లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
Nellore and Eluru Mayor Elections: ఈ 26న నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు
ఈ 26న నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ISRAEL-IRAN WAR: ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Embed widget