అన్వేషించండి

Mosquitoes: చలికాలంలో దోమలు ఎక్కడికి వెళ్తాయి?

Mosquitoes: దోమలు రక్తం పీలుస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అవి ఎందుకు రక్తం తాగుతాయి. వేసవి కాలంలో కంటే శీతాకాలంలో ఎందుకు తక్కువగా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం.

Mosquitoes: దోమలు రక్తాన్ని పీలుస్తాయని అందరికీ తెలిసిన విషయమే. కాలంతో సంబంధం లేకుండా దోమలు వస్తూనే ఉంటాయి. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా కుడుతూనే ఉంటాయి. అయితే వేసవి కాలంలో ఎక్కువగా ఉండే దోమలు.. చలికాలం వచ్చేసరికి తక్కువగా కనపడతాయి. అసలు దోమలు రక్తాన్ని ఎందుకు పీలుస్తాయి? శీతాకాలంలో ఎందుకు తక్కువగా ఉంటాయి? దోమలపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితాలు ఏంటి? వీటన్నింటికీ జవాబులు ఈ కథనంలో చూద్దాం.

మొదట్లో దోమలకు రక్తం తాగే అలవాటు లేదు. ఈ మార్పు నెమ్మదిగా వచ్చింది. దోమలు జీవించడానికి మనుషులలాగే నీరు అవసరం. వేసవి కాలంలో వాటికి, వాటి సంతానానికి నీరు లభించనప్పుడు అవి మానవులు, జంతువుల రక్తం తాగడం ప్రారంభించాయి. అందుకనే ఎండాకాలంలో అవి ఎక్కువగా ఉంటాయి. .

దోమలపై అధ్యయనం 

న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని ఈడిస్ ఈజిప్ట్ దోమలపై అధ్యయనం చేశారు. ఇవి జికా వైరస్, డెంగ్యూ, పసుపు జ్వరం కలిగించే దోమలు. న్యూ సైంటిస్ట్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, ఆఫ్రికాలోని దోమలలో అనేక రకాల ఈడిస్ ఈజిప్ట్ దోమలు నివసిస్తాయి. ఈ జాతి దోమలన్నీ రక్తం తాగవు. 

ఆఫ్రికాలోని సబ్-సహారా ప్రాంతంలోని 27 ప్రాంతాల నుంచి ఈడిస్ ఈజిప్ట్ దోమ గుడ్లను తీసుకుని వాటి నుంచి దోమలు బయటకు వచ్చేలా చేశామని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ పరిశోధకుడు నోహ్ రోస్ చెప్పారు. వాటిని మనుషులు నివసించే చోట, లాక్ చేసిన కంపార్ట్ మెంట్లలో వదిలేసి.. అవి రక్తం తాగే విధానాన్ని పరిశీలించామని తెలిపారు. దీని ద్వారా ఈడిస్ ఈజిప్ట్ దోమల జాతుల ఆహార విధానం గురించి తెలిసిందని చెప్పారు. 

దోమల్లో రక్తం తాగే మార్పు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వచ్చింది. పెరుగుతున్న నగరాల కారణంగా దోమలు నీటి కొరతతో పోరాడటం ప్రారంభించాయి. చివరికి మనుషులు, జంతువుల రక్తాన్ని తాగడం మొదలుపెట్టాయి. అయితే, మనుషులు నీటిని నిల్వ చేసే చోట అనాఫిలిస్ దోమలకు (మలేరియా దోమ) ఎలాంటి సమస్య ఉండదు. కూలర్లు, పడకలు, కుండలు వంటి ప్రదేశాలలో అవి  సౌకర్యవంతంగా పునరుత్పత్తి చేస్తాయి. నీటి లభ్యత లేనప్పుడు రక్తం తాగేందుకు మనుషులు, జంతువులపై దాడిచేస్తాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget