అన్వేషించండి

NEET PG 2025: ఆగస్టు 3వ తేదీకి నీట్ పీజీ 2025 పరీక్ష రీషెడ్యూల్ - సుప్రీంకోర్టు అంగీకారం !

Supreme Court : నీట్ పీజీ 2025 పరీక్ష ఆగస్టు మూడో తేదీన జరగనుంది. ఈ మేరకు.. సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.

NEET PG 2025 Supreme Court: సుప్రీం కోర్టు  NEET-PG 2025 పరీక్షను ఆగస్టు 3కి మార్చడానికి అనుమతించింది.  లాజిస్టికల్ ఏర్పాట్ల కోసం అదనపు సమయం కావాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అభ్యర్థించింది.  ఈ   అభ్యర్థనను సుప్రీంకోర్టు ఆమోదించింది.   జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,  జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం ఈ వెసులుబాటు ఇచ్చింది.                

మే 30న, సుప్రీం కోర్టు NBEMSని NEET-PG 2025ని ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ఆదేశించింది.  జూన్ 15న రెండు షిఫ్ట్‌లలో నిర్వహించాలన్న  ప్రణాళికను రద్దు చేసింది. అసలు పరీక్ష తేదీని అనుసరించాలని ఆదేశిస్తూనే, సమర్థనీయ కారణాలతో అదనపు సమయం కోరవచ్చని కూడా కోర్టు అనుమతించింది. తర్వాత, NBEMS అదనపు సమయం కోరుతూ  పిటిషన్ దాఖలు చేసింది.  పరీక్ష కేంద్రాల సంఖ్యను 450 నుండి 900కి రెట్టింపు చేయడం ,  భద్రతా ప్రోటోకాల్‌లను మెరుగుపరచడం అవసరమని పిటిషన్‌లో పేర్కొంది.  NBEMS, టెక్నాలజీ భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రకారం, ఒకే షిఫ్ట్‌లో పరీక్షను నాణ్యత,  న్యాయబద్ధత విషయంలో రాజీ పడకుండా  పరచకుండా నిర్వహించడానికి ఆగస్టు 3 అత్యంత సాధ్యమైన తేదీ అని ఈ రెండు సంస్థలు చెప్పాయి.                              

ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించడానికి గణనీయమైన లాజిస్టికల్ అప్‌గ్రేడ్‌లు అవసరమని NBEMS వివరించింది. అభ్యర్థులకు కొత్త పరీక్ష నగరాలను ఎంచుకోవడానికి అప్లికేషన్ విండోను అందుబాటులోకి తేవడం,  అభ్యర్థులను సవరించిన కేంద్రాలకు కేటాయించడం,  పరీక్ష నగరం ,అడ్మిట్ కార్డ్ వివరాలను ముందుగానే తెలియజేయడం వంటివి చేయాల్సి ఉంటుందని తెలిపింది.  అలాగే NBEMS సరైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కూడా ముఖ్యమని తెలిపింది.  ఇందులో సురక్షిత కంప్యూటర్ ఆధారిత పరీక్ష సౌకర్యాలు,  పవర్ బ్యాకప్‌లు, నెట్‌వర్క్ సపోర్ట్,  నిఘా వ్యవస్థలు వంటి వాటిని సిద్దం చేసుకోవాల్సి ఉందన్నారు.  ఇన్విజిలేటర్లు, భద్రతా సిబ్బంది,  ఐటీ స్టాఫ్‌ను నియమించడం,  శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. 

NEET-PGని హై-స్టేక్స్ పరీక్షగా పేర్కొన్నారు. మోసాలను నిరోధించడానికి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో సమన్వయం,  బలమైన యాంటీ-చీటింగ్ చర్యల అమలు కీలకమని తెలిపింది. సుప్రీంకోర్టు రీషెడ్యూల్ కు అంగీకరించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget