అన్వేషించండి

Youngman Suicide: యువకుడి ఆత్మహత్య.. ఆ 26 లక్షల రూపాయలే కారణమా?

Youngman Suicide: పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. తాను పనిచేస్తున్న సంస్థలోని పాతిక లక్షల రూపాయలు సొంత ఖర్చులకు వాడుకున్నాడు. చివరకు తాను పనిచేసే చోటనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేమైందంటే?

Youngman Suicide: ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమకొండ రోడ్డులో గల విశాల పరపతి సంఘం భవన సముదాయ షెటర్ లో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్కడే తాత్కాలిక ఉద్యోగిగా పని చేసే కొప్పు వినయ్ అనే పాతికేళ్ల  అబ్బాయి.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ కొడుకు  ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులే అతను పని చేసే చోటుకు వచ్చి చూసి షాక్ కి గురయ్యారు. చనిపోయింది మా కుమారుడే అని... తమది అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామమని స్థానికులకు వివరించారు. 

అసలేమైందంటే..?

మృతుడు వినయ్ గత 7 సంవత్సరాలుగా హుస్నాబాద్ లోని విశాల పరపతి సంఘంలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. నిన్న ఉదయమే ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చిన వినయ్ తిరిగి సాయంత్రం ఇంటికి రాలేదు. చాలా సేపటి వరకు తమ కుమారుడు రాకపోయేసరికి అతడి స్నేహితులందరినీ అడిగారు. ఎవరికీ ఏం తెలియదని చెప్పడంతో భయపడి... అతను పని చేసే చోటుకు వెళ్లారు. సొసైటీ ఎరువుల గోదాం వద్దకు వెళ్లి షెటర్ తలుపులు తీశారు. ఫ్యాన్ కు వేలాడుతూ తమ కొడుకు కనిపించే సరికి అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. 

హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు..

ఓ వైపు బోరుమని ఏడుస్తూనే... బంధువులకు, కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే తమ కుమారుడిది ఆత్మహత్య కాదని... కావాలనే కొందరు హత్య చేశారంటూ మృతుడి తండ్రి కొప్పు బాబూరావు చెబుతున్నారు. తమ కుమారుడి మృతికి హుస్నాబాద్ ప్యాక్స్ చైర్మన్, వైస్ చైర్మన్, ఓ ఉద్యోగే కారణమని ఆరోపిస్తూ వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. వినయ్ ను కావాలని హత్య చేసి తప్పించుకునేందుకు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వాపోతున్నారు. 

మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. వినయ్ ది హత్యా లేక ఆత్మహత్య అన్న విషయం త్వరగా కన్నుకోవాలంటూ పోలీసులను కోరారు. ఒకవేళ వినయ్ ది హత్య అని తెలిస్తే... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా ప్రాణం లేకుండా ఉండడం చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొడుకే దగ్గరుండి తమకు కర్మకాండలు చేస్తాడనుకుంటే కొడుక్కే తాము చేయాల్సి వస్తుందంటూ విలపించారు. 

ఆ 26 లక్షలే కారణమా..!

 అయితే విశాల పరపతి సంఘంలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న మృతుడు వినయ్... సంఘంలోని 26 లక్షల రూపాయలను సొంత ఖర్చులకు వాడుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి వాటిని చెల్లించే విషయంలోనే తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Suriya 44: సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Yahya Sinwar: చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
IND vs NZ: బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
Embed widget