అన్వేషించండి

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

పెండింగ్ జీతాల కోసం తాడేపల్లిలో ప్రభుత్వ ఆఫీసులో ముగ్గురు యువకులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

 

Andhra News  :   ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల జీతాల గురించి ప్రతీ సారి చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా తమకు జీతాల బకాయిలు ఇవ్వడం లేదని ముగ్గురు యువకులు పురుగు మందు తాగడం సంచలనంగా మారింది.  తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‍మెంట్ ఆఫీస్ ముందు  జీతాల కోసం ఆందోళనకు దిగారు నైపుణ్య అభివృద్ధి సంస్థ ట్రైనీలు. జీతాలు చెల్లించక పోవడంతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. నైపుణ్య వికాసం ప్రాజెక్టులో  పనిచేస్తున్నారు వీరు ముగ్గురికి ఎనిమిది నెలల జీతాలు బకాయి ఉన్నాయి. 

ఎనిమిది నెలల పాటు జీతాలివ్వకుండా తొలగించిన ప్రభుత్వం 

స్కిల్  డవలప్మెంట్ కార్పోరేషన్ వీరిని 2016 లో ఇంగ్లీష్, కంప్యూటర్ ట్రైనీలుగా తీసుకొంది. ఒకొక్కరిగి రూ.20 వేలు జీతం ఏర్పాటు చేసింది... 2019 వరకు వీరికి  జీతాలు చెల్లించింది . ప్రభుత్వం మారిన తర్వాత వీరికి జీతాలు నిలిపివేసింది. ఎనిమిది నెలల పాటు సేవలు తీసుకున్న తర్వతా  వేరే ప్రవేట్ కంపెనీ ఈ కోర్స్ లు హైర్ చేసుకోవడంతో వీరిని  చెప్పా పెట్టకుండా ఉద్యోగల నుంచి తొలగించింది.. తొలగించే సమయానికి వీరికి 8 నెలల జీతం బకాయి ఉంది. తొలిగించేటప్పుడు కూడా వారికి రావాల్సిన జీతం బకాయిలు ఇవ్వలేదు. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోతూడంటంతో వారంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. 

మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ - కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

రెండేళ్లుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న ట్రైనీ లెక్చరర్లు

తమకు రావలసిన బకాయి జీతం కోసం రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ట్రైనీ లెక్చరర్లు‌.  పలు మార్లు అధికారులను నాయకులను కలసిన ఎవ్వరూ తమ గోడు విన లేదని వారు వాపోయారు.. అప్పడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అంటూ తమను ఇబ్బందులకు గురి చేసారని అన్నారు..మాకేం సంబంధం అని ఒక సారి...రెండు రోజులలో చెల్లిస్తాం అని మరోసారి మాయమాటలు స్కిల్ డవలప్మెంట్ డైరెక్టర్ చెప్పారని అంటున్నారు... ఈ క్రమంలో ప్రభుత్వం న్యాయం చేయట్లేదని ఆవేశంతో ముగ్గురు  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్జారు ట్రైనీ లెక్చరర్‌లు... శీతల పానీయలో పురుగులమందు కలిపి తాగారు..హటాత్తుగా జరిగిన సంఘటనతో ఒక్క సారిగా పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది..మంగళగిరి ఎయిమ్స్ కు ముగ్గురు బాధితుల తరలించారు. వారిలో  శ్రీకాకుళం జిల్లా కు చెందిన రంజిత్ పరిస్థితి విషమంగా ఉంది.

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

స్కిల్ డెవలప్‌మెంట్ ఉద్యోగులకు పెద్ద ఎత్తున బకాయిలు                       

గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇందులో భారీ స్కాం ఉందని .. ప్రభుత్వం ఇటీవల ఆరోపణలు చేసింది. కొన్ని కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది. ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. అయితే ఆ కేసులకూ ఈ ఉద్యోగులకు ఏం సంబంధం లేదని.. కనీసం తమ జీతాలు .. పెండింగ్ జీతాలైనా ఇవ్వాలని వారు బతిమాలుకుంటున్నారు . కానీ ప్రభుత్వం ఆలకించడం లేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Mohit Sharma 3Wickets vs CSK | IPL 2024 లోనూ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్న మోహిత్ శర్మ | ABPShubman Gill Sai Sudharsan Centuries | GT vs CSK మ్యాచ్ లో సెంచరీలు బాదిన జీటీ కుర్రాళ్లు | IPL 2024Shubman Gill And Sai Sudharsan Centuries | GT vs CSK Highlights | కీలక మ్యాచులో చెన్నై ఓటమి| ABPRaja Singh Insulted in PM Modi Public Meeting | ఎల్బీ స్టేడియంలో రాజాసింగ్ కు అవమానం.. ఏం జరిగిందంటే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..
SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..
IPL 2024: రికార్డుల జోరు ముంబైదే, ప్రస్తుత హోరు కోల్‌కత్తాదే
రికార్డుల జోరు ముంబైదే, ప్రస్తుత హోరు కోల్‌కత్తాదే
Unhealthy Food: మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
UDAN Scheme: ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
Embed widget