అన్వేషించండి

Srikakulam: రెండేళ్ల కొడుకుకి ఉరేసిన కన్న తల్లి, ఆ తర్వాత తాను కూడా - శ్రీకాకుళంలో దారుణం

వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో రెండేళ్ల కుమారుడిని తాడుతో ఉరి తీసి, ఆ తర్వాత తాను ఉరి పోసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది.

Srikakulam Mother Son Death: శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో రెండేళ్ల కుమారుడిని తాడుతో ఉరి తీసి, ఆ తర్వాత తాను ఉరి పోసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. శనివారం రాత్రి రాజాం గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు వివరాలు అందించారు. 

ఆ మేరకు శనివారం రాత్రి రాజాం గ్రామానికి చెందిన రెయ్యి జ్యోతి అనే 27 ఏళ్ల వివాహిత తన కుమారుడు రెయ్యి ప్రవీణ్ అలియాస్ హృదయాన్ ఇద్దరూ తమ ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒడిషా రాష్ట్రం తాడిపేటకు చెందిన జ్యోతికి రాజాం గ్రామానికి చెందిన రెయ్యి ధనరాజుతో 2018 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ప్రవీణ్ అలియాస్ హృదయన్ ఉన్నారు.

హైదరాబాద్‌లో భార్య జ్యోతి, కుమారుడు ప్రవీణ్ తో ఉంటున్న ధనరాజు ఇటీవలే రాజాం గ్రామానికి వచ్చాడు. కుమారుడి పుట్టిన రోజు వేడుకలు చేసి నాలుగు రోజుల క్రితం భార్య కుమారుడిని తన తల్లి తిరుపతమ్మ వద్ద ఉంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అయితే, శనివారం మధ్యాహ్నం ఉపాధి పనికి ధనరాజు తల్లి తిరుపతమ్మ వెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేరుకున్నాక కోడలు జ్యోతి, మనవడు ప్రవీణ్ తాడుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. దీంతో అవాక్కయిన తిరుపతమ్మ ఆందోళన చెంది కేకలు వేసింది. వెంటనే గ్రామస్థులు వచ్చి పరిశీలన చేసేటప్పటికే వీరు మృతి చెంది ఉన్నారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గోవిందరావు సీఐ రాము చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వలనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కుమారుడిని తాడుతో వేలాడదీసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ కేసుపై మరిన్ని వివరాల కోసం వజ్రపుకొత్తూరు పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Kakinada: బాలికను లోపలికి రమ్మని ట్యాబ్లెట్లు ఇచ్చిన హాస్టల్ వార్డెన్, కరోనాకు మందు అని మాయమాటలు - చివరికి

Also Read: Rape On Cow : చివరికి ఆవును కూడా వదల్లేదు - రేప్ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కేశాడు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget