అన్వేషించండి

Nizamabad News : మంచినీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చిన షాపింగ్ మాల్ వర్కర్, ఆ తర్వాత తాను తాగి!

Nizamabad News : నిజామాబాద్ లో విషాద ఘటన జరిగింది. షాపింగ్ మాల్ లో వాటర్ అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చాడు ఓ వర్కర్. ఆ తర్వాత అతనూ తాగాడు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

Nizamabad News : నిజామాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చాడు ఓ వ్యక్తి. నగరంలోని గాంధీ చౌక్ సుల్తాన్ షాపింగ్ మాల్ కు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్ చెందిన విజయ్ కూమార్ కుటుంబం వచ్చింది. దాహంగా ఉందని విజయ్ కుమార్ అక్కడ పనిచేసే వ్యక్తిని వాటర్ అడిగారు. మంచినీళ్లు అనుకుని యాసిడ్ బాటిల్ ఇచ్చాడు షాపింగ్ మాల్ వర్కర్. కస్టమర్ తో పాటు షాపింగ్ మాల్ వర్కర్ కూడా యాసిడ్ తాగినట్లు తెలుస్తోంది. ఇద్దరీని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ నెల 29న పెళ్లిరోజు ఉండటంతో విజయ్ కుమార్ కుటుంబం షాపింగ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 

గతంలో ఇలాంటి ఘటన

విజయవాడ నగరంలోని ఏనికేపాడులో ఏప్రిల్ నెలలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యాపారి నిర్లక్ష్యం డిగ్రీ విద్యార్థి పరిస్థితి ప్రాణాల మీదకి తెచ్చింది.  దాహంగా ఉందని వాటర్ బాటిల్ కోసం వెళ్లిన యువకుడికి దుకాణాదారుడు వాటర్ బాటిల్ బదులుగా యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. మంచినీళ్లు అనుకుని తాగడంతో విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

అసలేం జరిగిందంటే.. 

చైతన్య అనే యువకుడు లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి దాహంగా ఉందని షాప్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు. దాహంగా ఉండటంతో ఏమీ చూసుకోకుండా బాటిల్ ఉన్నది వేగంగా తాగేశాడు చైతన్య. ఆ తరువాత ఒక్కసారిగా చైతన్య కూర్చుండిపోయాడు. కడుపులో మంటగా ఉందని స్నేహితుడికి చెప్పాడు. ఏం జరిగిందని చెక్ చేయగా.. డిగ్రీ విద్యార్థి తాగింది నీళ్లు కాదు యాసిడ్ అని గుర్తించారు. 

విద్యార్థి చైతన్య వాటర్ బాటిల్ అడిగితే ఆ దుకాణదారుడు యాసిడ్ బాటిల్ నిర్లక్ష్యంతో యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దాంతో యాసిడ్ కడుపులోకి వెళ్లడంతో ఒక్కసారిగా మండినట్లు అనిపించి చైతన్య కుప్పకూలిపోయాడని కుటుంబసభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. యాసిడ్ కారణంగా అతడి అవయవాలు కొన్ని కాలిపోయినట్లు తెలుస్తోంది. చైతన్య కుప్పకూలగానే స్నేహితుడు అతడ్ని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, చైతన్య వైద్యానికి కావాల్సిన బిల్లు నగదు కోసం కళాశాల యాజమాన్యం విరాళాలు సేకరించింది. దాతలు సహకరించాలని చైతన్య కుటుంబసభ్యులు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చిన దుకాణాదారుడిపై చర్యలు తీసుకోవాలని ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget