అన్వేషించండి

Nellore Crime: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!

నెల్లూరు జిల్లాలో బాలిక అత్యాచారం కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేశారని బాలిక చెప్పడం సంచలనంగా మారింది.

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రామానుజపురంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో బాధిత బాలిక ఏకంగా పోలీసులపైనే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తాను ఫిర్యాదు చేసిన వ్యక్తి తనకు ముందే తెలుసని, అతనితో తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేసినట్టు బాలిక పేర్కొంది. ఈ మేరకు ఓ లేఖ కూడా బయటకు విడుదలైంది. బాధిత బాలికకు న్యాయం చేయాలంటూ దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 

ఒకరు అరెస్ట్, మిగతా వారి కోసం గాలింపు

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన సమయంలో కొండాపురం ఎస్సై బాలిక వద్ద స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆ తర్వాత కావలి  డీఎస్పీ ప్రసాద్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే కేసులో పలుకోణాలు ఉండటంతో నెల్లూరు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెల్‌ డీఎస్పీ శ్రీనివాసులు రంగంలోకి దిగారు. ఆయన ఆధ్వర్యంలో కేసు ముందుకు సాగుతోంది. కేసు విచారణలో ఓ యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. 

Also Read: యూపీలో ఘోరం.. జిల్లా కోర్టులో లాయర్ దారుణహత్య.. రోహిణి షూటౌట్ మరువకముందే..!

పొంతన లేని సమాధానాలు

ఇదిలా ఉండగా బాలిక పొంతనలేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెరుగు ప్యాకెట్ కోసం వెళ్లిన నన్ను నలుగురు అత్యాచారం చేశారని చెప్పిన బాలిక, ఆ తర్వాత ఒకరే తనను బలాత్కారం చేశారంటోంది. చివరకు పోలీసులు కూడా తనను కొట్టారని అంటోంది. తనతో పాటు ఉన్న వ్యక్తికి తనకు పరిచయం ఉన్నట్టు పోలీసులు చెప్పమన్నారని, అలా ఒప్పుకోవాలని బలవంతం పెట్టారని అంటోంది. దీంతో ఉన్నతాధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. అయితే దళిత బాలికపై సామూహిక అత్యాచారం అనే ఆరోపణ రావడంతో అందరూ అలెర్ట్ అయ్యారు. డీజీపీ కూడా ఈ వ్యవహారంపై ఆరా తీశారని సమాచారం. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెల్ డీఎస్పీ శ్రీనివాసులు ఈ కేసుపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఒకరు అరెస్ట్ కాగా, మిగతా వారికోసం గాలిస్తున్నారు.

"అంగడి పోయినా అక్కడ పెరుగు అడిగా లేదన్నారు. తిరిగి వచ్చేటప్పుడు ఒకడు వెంట వచ్చాడు. నన్ను కట్టేసి చెరువులోకి తీసుకెళ్లారు. ఈ తర్వాత నాపై అత్యాచారం చేశారు. ఈ విషయాలను పోలీసులు బయట చెప్పొద్దన్నారు" - బాధిత బాలిక

Also Read: జీవితాంతం జైల్లోనే డేరా బాబా .. హత్య కేసులో మరో యావజ్జీవ శిక్ష !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
The RajaSaab - King Size Interview: ప్రభాస్ & 'ది రాజా సాబ్' హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ... ప్రోమో వచ్చేసింది
ప్రభాస్ & 'ది రాజా సాబ్' హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ... ప్రోమో వచ్చేసింది
Embed widget