అన్వేషించండి

Mahabubabad: యువతిపై నలుగురు అత్యాచారం! వారిలో ఓ పోలీసు కూడా, విషం తాగిన బాధితురాలు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ సామూహిక అత్యాచార ఘటన ఫిబ్రవరి 18న జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఓ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల యువతిని నలుగురు వ్యక్తులు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. వీరిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అత్యాచారం అనంతరం బాధిత యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ సామూహిక అత్యాచార ఘటన ఫిబ్రవరి 18న జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

మహబూబాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 17న 23 ఏళ్ల యువతి అయిన బాధితురాలు ఏదో పనిపై ఓ ఆటో డ్రైవర్ (25) ఇంటికి వెళ్లింది. అదే సమయంలో మరో ముగ్గురు యువకులు కూడా అక్కడ ఉన్నారు. ఈ ముగ్గురు నిందితుల్లో ఒకరు ఓ ఎంపీటీసీ సభ్యురాలి భర్త (30), మామునూరు 4వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ (28), మరో పూల వ్యాపారి (25) ఉన్నారని పోలీసులు తెలిపారు.

‘‘ఈ నలుగురు వ్యక్తులు కలిసి బాధితురాలిని సామూహికంగా అత్యాచారం చేశారు. ఫిబ్రవరి 18న అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె తీవ్ర గాయాలతో ఇంటికి వచ్చింది. పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగినట్లుగా భావించిన ఆమె వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్థానికులు గుర్తించి ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.’’ 

‘‘ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి మంగళవారం రాత్రి చనిపోయింది. అంతకుముందు ఆమె సూసైడ్ నోట్ కూడా రాసింది. నలుగురు వ్యక్తులు తనను పాడు చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొంది.’’ అని తొర్రూర్ పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. యువతి దేహాన్ని పోస్టు మార్టం కోసం పంపించారు. విచారణ జరిపి నలుగురు నిందితులను గుర్తించామని తెలిపారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టినట్లుగా వెల్లడించారు. ఈ బాధిత యువతి తల్లి ఆమె చిన్నప్పుడే మరణించిందని, ఈమె తండ్రి ట్రక్కు డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. ఇంటర్ వరకూ చదివినట్లుగా పోలీసులు తెలిపారు.

(లైంగిక నేరాల విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలు, కుటుంబ సభ్యుల గుర్తింపును గోప్యంగా ఉంచడం జరిగింది)

Also Read: Rape on Corpse: కన్న కూతుర్ని చంపేసి శవంపై అత్యాచారం! తండ్రి పాశవిక చర్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Dil Raju Trolls Tamil Trollers | Family Star తమిళ్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఫన్ | ABP DesamCM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Embed widget