అన్వేషించండి

Hyderabad: ప్రియుడు చేసిన పనికి ప్రియురాలు షాక్! రైలు కింద పడి యువతి సూసైడ్

రెండేళ్లుగా ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి కలకాలం జీవించాలని ఆశపడ్డారు. కులాలు వేరుకావడం.. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు.

రెండేళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇద్దరు ప్రేమికులు చివరికి తనువు చాలించారు. వీరి మరణానికి కుటుంబ సభ్యులే కారణమని పోలీసులు తెలిపారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో కలిసి బతకలేమని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. తొలుత యువకుడు సొంత ఊరిలో ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలుసుకున్న యువతి హైదరాబాద్‌లో ప్రాణాలు తీసుకుంది. ఈ హృద్యమైన ఘటన స్థానికంగా అందర్నీ కలచివేసింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండేళ్లుగా ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి కలకాలం జీవించాలని ఆశపడ్డారు. కులాలు వేరుకావడం.. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అర్ధాంతరంగా తనువు చాలించారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్‌కు చెందిన నాగమణి అనే 24 ఏళ్ల యువతి.. దుబ్బ తండాకు చెందిన ధరవత్‌ నెహ్రూ అనే 28 ఏళ్ల వ్యక్తి ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

Also Read: హైదరాబాద్‌‌కు రెడ్ అలర్ట్! మరో 5 గంటల్లో అతి తీవ్రంగా వర్షం.. IMD ట్వీట్‌, హెచ్చరికలు

ఇతను స్థానికంగా సుతారి మేస్త్రీగా పని చేస్తుండగా నాగమణి ఇటీవల నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల చెవిన వేసింది. దీంతో నాగమణి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి నిరాకరించారు. అంతేకాక, మరో వ్యక్తితో ఆమెకు వివాహం చేసేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న ధరావత్‌ నెహ్రూ దుబ్బ తండాలోని తన నివాసంలో శనివారం ఉరేసుకొని చనిపోయాడు.

Also Read: మళ్లీ బాదుడే..! మరింత ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా ధరలివే..

నెహ్రూ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న అతడి ప్రియురాలు నాగమణి తట్టుకోలేకపోయింది. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌- చందానగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి అదే రోజు రాత్రి ప్రాణాలు విడిచారు. ఆమె మృతదేహన్ని కుటుంబ సభ్యులు సుందరయ్య నగర్‌కు ఆదివారం తీసుకొచ్చారు. కుమార్తె చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు విపరీతంగా విలపించారు. ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా నాగమణి మరణంపై దర్యాప్తు జరుపుతున్నట్లు నాంపల్లి రైల్వే పోలీసులు వెల్లడించారు.

Also Read: అక్టోబర్లో బ్యాంకులకు 21 రోజులు సెలవు.. ఆర్థిక లావాదేవీలు ప్లాన్‌ చేసుకోండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget