అన్వేషించండి

Crime News: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం-అత్తగారింట్లో భార్య ప్రియుడిని చంపేసి భర్త

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని... అత్తమామల సాయంతోనే చంపేశాడో వ్యక్తి. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు

Mancherial Murder case: వివాహ బంధానికి విలువ ఇవ్వడం మానేశారు చాలా మంది. శారీరక వాంఛల కోసం... వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచిన వారు ఉండగానే... మరొకరితో  సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో కక్షలు పెరుగుతున్నాయి. హత్యలకు దారి తీస్తున్నాయి. ఇలా... ఇల్లీగన్‌ అఫైర్స్‌తో‌... ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్య, ప్రియుడు కలిసి భర్తను చంపేసిన సంఘటనలు కొన్ని  అయితే.... భార్యతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తిని భర్త చంపేసిన సంఘటనలు ఇంకొన్ని. ఇలా... తరచూ ఇలాంటి వార్తలు వింటూనే విన్నాం. మంచిర్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం కమ్మర్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఈనెల 13న (మంగళవారం) రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. భార్యతో వివాహేతర సంబంధం  పెట్టుకుని... అదే ఊర్లో కాపురం పెట్టిన వ్యక్తిని... అతి దారుణంగా చంపేశాడు. ఇందుకు అత్తమామల సహకారం కూడా తీసుకున్నాడు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు... నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి... వారిని కటకటాల  వెనక్కి పంపారు.

అసలు ఏం జరిగిందంటే..?
మంచిర్యాల జిల్లా పొన్నారం గ్రామానికి చెందిన 35 ఏళ్ల బట్టే శేఖర్‌-చెన్నూరు మండలం కమ్మరపల్లికి చెందిన 30ఏళ్ల పద్మ దంపతులు. కొన్నేళ్ల క్రితం వీరిని వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే... పద్మ బుద్ధి పెడదారి పట్టింది.  భర్త ఉండగానే... పొన్నారం గ్రామానికి చెందిన 29ఏళ్ల రామగిరి మహేందర్‌తో పరిచయం పెంచుకుంది. వారి పరిచయం... వివాహేతర సంబంధంగా మారింది. ఐదేళ్లుగా వీరి ఇల్లీగల్‌ అఫైర్‌ కొనసాగుతోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు  తెలియడంతో...  నాలుగు నెలల కింద ఇద్దరూ ఊరి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో చెన్నూరు పోలీసులు మిస్సింగ్ కేసు చేశారు. పోలీసులు ఆమె పట్టుకోగా... తన ఇష్టప్రకారమే వెళ్లిపోయానని చెప్పింది పద్మ. ఆ  తర్వాత... కొన్నిరోజులకు పద్మ-మహేందర్‌ తిరిగివచ్చారు. పొన్నారం గ్రామంలోనే ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. అయితే... నెల క్రితం పద్మ-మహేందర్‌ మధ్య గొడవ జరిగింది. దీంతో పద్మ కమ్మర్‌పల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. మహేందర్‌  అక్కడికి కూడా వెళ్లి గొడవ పడ్డాడు. ఈ విషయాని... పద్మ తల్లిదండ్రులు మొగిలి ఓదెలు, సుగుణక్క... ఆమె భర్త శేఖర్‌కు చెప్పారు. మహేందర్‌ అడ్డు తొలగించాలని కోరారు. అందరూ కలిసి మహేందర్‌ హత్యకు ప్లాన్‌ చేశారని పోలీసుల విచారణ  తేలింది.

ప్లాన్‌లో భాగంగా పద్మ... మహేందర్‌కు ఫోన్‌ చేసి తన పుట్టింటికి రావాలని పిలిచింది. దీంతో కమ్మరపల్లికి వెళ్లాడు మహేందర్‌. పద్మతోపాటు భర్త శేఖర్‌, ఆమె తల్లిదండ్రులు ఓదెలు, సుగుణక్క.. కర్రలతో మహేందర్‌ తలపై కొట్టి చంపారు. ఆ తర్వాత...  మృతదేహాన్ని ఎడ్లబండిపై గ్రామం శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ శవాన్ని తగబెట్టేశారు. అక్కడే ఉన్న యువకులు ఈ విషయాన్ని మహేందర్‌ అన్న రవీందర్‌కు చెప్పారు. రవీందర్‌ పోలీసులు ఫిర్యాదు చేయడంతో... పోలీసులు  వెంటనే రంగంలోకి దిగారు. పారిపోయేందుకు చెన్నూరు బస్టాండ్‌కు వెళ్లిన శేఖర్‌, పద్మ, ఓదెలు, సుగుణక్కను అరెస్ట్‌ చేశారు. నలుగురిని రిమాండ్‌కు తరలించారు.

టాప్ హెడ్ లైన్స్

Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Mohali Woman Stabbed to Death: ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Next Generation Hyundai i20: హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 
హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Embed widget