అన్వేషించండి

Medak: చికెన్‌ కర్రీతో అన్నం తిని పడుకున్న చిన్నారులు.. పొద్దునే లేచి చూస్తే షాక్! తీవ్ర విషాదం..

రాత్రి కోడి కూరతో అన్నం తిన్నాక ఉదయం లేచి ఆస్పత్రికి వెళ్లేలోపే ఇద్దరు పిల్లలు చనిపోయారు. వారి తల్లి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

మెదక్ జిల్లాలో ఇద్దరు అక్కా తమ్ముళ్లు చికెన్ కూర తిన్నాక చనిపోవడం కలకలం రేపింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రాత్రి కోడి కూరతో అన్నం తిన్నాక ఉదయం లేచి ఆస్పత్రికి వెళ్లేలోపే ఇద్దరు పిల్లలు చనిపోయారు. వారి తల్లి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లికి చెందిన బుల్లే మల్లేశ్‌, బాలమణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కుమార్తె మనీష (13), కుమారుడు కుమార్‌(10). మనోహరాబాద్‌ పట్టణ శివారులో ఉండే కోళ్ల ఫారాల్లో ఈ ఇద్దరు భార్యాభర్తలు పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అక్కడ తరచూ కోళ్లను కోసి ఇంటికి తీసుకొచ్చి వండుకుంటూ ఉండడం వాళ్లకు అలవాటు. ఈ క్రమంలోనే సోమవారం కూడా ఓ కోడిని తెచ్చుకున్నారు.

Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలివే..

రెండు రోజుల క్రితం కోళ్ల ఫారంలో పెరిగిన కోళ్లను కాంట్రాక్టర్ తీసుకెళ్లాడు. అనారోగ్యంతో బాగా లేని కోళ్లను అక్కడే వదిలేశాడు. దీంతో బాలామణి ఆ కోళ్లను ఇంటికి తీసుకొచ్చింది. సోమవారం రాత్రి వాటిని కోసి కూర వండి పిల్లలకు పెట్టింది. అనంతరం తాను కూడా తిన్నది. అదే రోజు ఆమె భర్త మల్లేశ్‌ ఇంట్లో భోజనం చేయలేదు. ఆ రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్నారు. మంగళవారం ఉదయం నిద్ర లేచేసరికి ఇద్దరు పిల్లలు మనీష, కుమార్‌లు కడుపులో నొప్పిగా ఉందని ఏడ్చారు. కొద్దిసేపటికే వాంతులు కూడా చేసుకున్నారు. 

Also Read: Case On Punch Prabhakr : ఉపరాష్ట్రపతి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పంచ్ ప్రభాకర్‌రెడ్డిపై ఢిల్లీలో కేసులు..!

దీంతో తండ్రి మల్లేశ్‌ వారిని తూప్రాన్‌‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మేడ్చల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో వారు చికిత్సకు నిరాకరించారు. దీంతో మళ్లీ తిరిగి తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకొచ్చారు. అయితే, పిల్లలిద్దరూ అప్పటికే వారు చనిపోయారని అక్కడి డాక్టర్లు ధ్రువీకరించారు. మరోవైపు, ఇంటివద్ద భార్య బాలామణి కూడా అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను తూప్రాన్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి, అనంతరం కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో వారు తిన్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపారు. తండ్రి మల్లేశ్‌ను పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: Minister KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు'.. 'ఆ పని చేసే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు'

Also Read: Weather Updates: ఈ జిల్లాలకు అలర్ట్.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలో ఈ ప్రాంతాల్లో కుంభవృష్టి

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget