అన్వేషించండి

AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో ఇద్దరు వ్యాపారులపై కాల్పులు, చికిత్స పొందుతూ ఒకరు మృతి

Andhra Pradesh Crime News | అన్నమయ్య జిల్లాల్లో పాత సామాగ్రి కొనే వ్యాపారులపై గుర్తుతెలియని వ్యక్తులు జరిగిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Gun Fire in Annamayya District | రాయచోటి: తెలుగు రాష్ట్రాల్లోనూ గన్ కల్చర్ పెరిగిపోతోంది. గత కొన్నేళ్లుగా గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిత్యం ఏదో చోట తుపాకీతో బెదిరింపులనో, గన్‌తో కాల్పులు జరిపి నిందితులు పరారీ అనే విషయాలు వింటూనే ఉన్నాం. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నారు.

రాయచోటి మండలం మాధవరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వ్యాపారులపై కాల్పులు జరిపారు. స్క్రాప్ వ్యాపారం చేసే ఇద్దరిపై నిందితులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. నిందితుల కాల్పుల్లో పాత సామాన్లు కొనే వ్యాపారులు హనుమంతు(50)తో పాటు రమణ(30) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వ్యాపారులను చికిత్స అందించేందుకు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హనుమంతును కడప రిమ్స్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ హనుమంతు మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డబ్బుల కోసం నిందితులు కాల్పులు జరిపారా, లేక వీరి మధ్య పాత కక్షలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు.

Also Read: Crime News: కుమార్తెను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్! - హంతకులుగా మారిన పేరెంట్స్, రీల్ స్టోరీని తలదన్నే రియల్ స్టోరీ.. 

రెండు ప్రమాదాలలో పది మంది మృతి

కర్ణాటకలో అదుపుతప్పి కారుపై కంటెయినర్‌ పడటంతో ఐటీ కంపెనీ యజమాని సహా ఆరుగురు మృతిచెందారు. ఏపీలోని మడకశిర మండలంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందగా, 11 మందికి  తీవ్ర గాయాలయ్యాయి. రెండు ప్రమాదాలలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలకు ముఖ్యమైన కారణాలలో అతివేగం ఒకటి కాగా, నిర్లక్ష్యం మరో సమస్య అని పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కొందరు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలను రిస్కులో పెట్టడంతో పాటు ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన
Pune Realtor Ketan Agarwal Murder: పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget