అన్వేషించండి

SIP Investment Plan: దీర్ఘకాలంలో లాభాల కోసం సిప్ ఒక్కటే బెస్ట్.. తెలివిగా ఇన్వెస్ట్‌మెంట్ రూట్ తెలుసుకోండి

నేటి కాలంలో డబ్బు ఆదా చేయడం ఒక్కటే సరిపోదు. మీకు సరైన పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు రావడం ముఖ్యం. సిప్ ఒక్కటే బెస్ట్ సొల్యూషన్ అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

SIP Investment plan: ఈ రోజుల్లో డబ్బు ఆదా చేసుకోవడం మాత్రమే తెలివైన పని కాదు, అదే సమయంలో సరైన పద్ధతిలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఏ ప్లాన్ లేకుండా పెట్టుబడి పెడితే, దాని పూర్తి ప్రయోజనం పొందలేం. కొన్నిసార్లు నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెట్టడం తేలిక, తక్కువ రిస్క్ ఉంటుందని భారత ప్రజలు భావిస్తున్నారు. 

SIP ద్వారా క్రమం తప్పకుండా ప్రతినెలా కొంత మొత్తం ఆదా చేయడం ద్వారా, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు పొందుతారు. అదే సమయంలో, ఆర్థిక క్రమశిక్షణ, బ్యాలెన్స్, సరైన ఆలోచనతో ముందుకు సాగడంతో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేస్తుంది. 

పెట్టుబడి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి

ఎక్కడైనా ఇన్వెస్ట్ పెట్టేటప్పుడు, మొత్తం డబ్బు ఒకే చోట, ఒకే విధానంలో ఇన్వెస్ట్ చేయకూడదని గుర్తుంచుకోవాలి. పెట్టుబడిని వేర్వేరు భాగాలుగా విభజించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 5 ఫింగర్ ఫ్రేమ్‌వర్క్ ఇదే ఆలోచనతో పనిచేస్తుంది. దీనిలో మీ పొదుపును 5 భాగాలుగా విభజించి నగదు పెట్టుబడి పెడతారు.

ఇందులో ఎక్కువ నమ్మదగిన, బలమైన ఆప్షన్లు, తక్కువ ధరలకు లభించే అవకాశాలు, వృద్ధి, మీ నగదు పెడ్డుబడిలో బ్యాలెన్సింగ్  అవసరం. చిన్న స్థాయి ఆప్షన్లు, విదేశీ మార్కెట్లలో పెట్టుబడి అంశాలు సైతం ఉన్నాయి. ఈ రకమైన వ్యూహంతో నష్టాల ప్రమాదం కొంతమేర తగ్గుతుంది. అదే సమయంలో మంచి రాబడికి అవకాశం పెరుగుతుంది.

మార్కెట్‌లో కొనసాగడమే సక్సెస్ సీక్రెట్ 

పెట్టుబడిదారులు SIPలో కొన్ని సందర్భాలలో కనిపించే నష్టానికి భయపడి, మొత్తం అమ్మాలని నిర్ణయించుకోవడం తరచుగా చేస్తుంటారు. అయితే, మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్టిమెంట్ చేయాలని భావిస్తే, మీ పెట్టుబడిపై మంచి రాబడిని పొందవచ్చు. అందువల్ల, దీర్ఘకాలంలో మీకు కచ్చితంగా మంచి రాబడి ఉంటుంది. తక్కువ సమయంలో అనిశ్చితి కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, అయితే అత్యవసరంగా అవసరమయ్యే నగదును పెట్టుబడికి వాడొద్దని సూచిస్తున్నారు. 

దీర్ఘకాలంలో మంచి ఫలితాలు

ఇన్వెస్టిమెంట్ ప్రారంభ దశలో మార్కెట్ పరిస్థితులు చాలాసార్లు పెట్టుబడిదారులను కలవరపరుస్తాయి. కొన్నిసార్లు మీ నగదు పెరుగుతుంది, కొన్నిసార్లు నష్టాలకు దారి తీస్తుంది. అప్పుడు మీరు ఓపికగా ఉండాలి. కానీ ఏదైనా పెట్టుబడి దాదాపు 7 సంవత్సరాల పాటు కొనసాగితే, దానిపై కాంపౌండింగ్ ప్రభావం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు నష్టాలు ఉండవని, ఈ సమయంలో, డబ్బు విలువ పెరిగి ఆదాయాన్ని సృష్టిస్తుంది. అందుకే దీర్ఘకాలం పాటు పెట్టుబడిలో నగదును ఉంచడం  ముఖ్యం. ఎందుకంటే కాలంతో పాటు వాటి విలువ పెరిగి, మీరు స్థిరమైన రాబడి అందుకుంటారు. స్టాక్ మార్కెట్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు లాంటివి అనుభవం లేమి కారణంగా మీ నగదును మొత్తం పోగొట్టుకుంటారు.

నిరాకరణ: (ఇక్కడ అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. అంతేగానీ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌కు లోబడి ఉంటుందని తెలుసుకోండి. ఎక్కడైనా మీ నగదు ఇన్వెస్ట్ చేసేముందు ఆర్థిక నిపుణులను సంప్రదించి మీకు ఉన్న టార్గెట్, టైంను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ABP ఎవరికీ డబ్బు పలానాచోట ఇన్వెస్ట్ చేయాలని ఎప్పుడూ సలహా ఇవ్వదు.)

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Multibagger Stock: 1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget