అన్వేషించండి

Hindenburg Row: హిండన్‌బర్గ్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సెబీ ఛైర్‌పర్సన్, వివాదంపై కీలక స్టేట్‌మెంట్‌

Hindenburg Issue: హిండన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి తీవ్రంగా స్పందించారు. అవన్నీ నిరాధారమైనవే అని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.

Hindenburg Report: సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురితో పాటు ఆయన భర్త ధావల్ బుచ్‌కి అదానీ గ్రూప్‌కి చెందిన సంస్థల్లో షేర్స్‌ ఉన్నాయంటూ అమెరికాకి చెందిన హిండర్‌బర్గ్‌ రిపోర్ట్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. అదానీ గ్రూప్‌లో జరుగుతున్న అవకతవకల్ని బయటపెట్టకపోవడానికి ఇదే కారణమని కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. అయితే..ఈ వివాదంపై మాధవి పురి స్పందించారు. హిండన్‌ రిపోర్ట్‌లోని ఆరోపణల్ని కొట్టి పారేశారు. అవి నిరాధార ఆరోపణలు అని తేల్చి చెప్పారు. దీన్ని వ్యక్తిగత దాడిగానే చూస్తున్నట్టు అభివర్ణించారు. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. తమ జీవితాలు తెరిచిన పుస్తకం అని, సెబీకి అన్ని వివరాలూ తెలుసని వెల్లడించారు. తమ వ్యక్తిగత వివరాలు బయటపెట్టేందుకు ఎప్పుడూ వెనకడామని తేల్చి చెప్పారు. ఈ వివాదంపై మరోసారి పూర్తి స్థాయిలో స్టేట్‌మెంట్ ఇస్తామని వివరించారు. (Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో లక్షలాది మంది హిందువుల ర్యాలీ, దాడులను నిరసిస్తూ రోడ్లపై నినాదాలు)

"హిండన్‌బర్గ్ రిపోర్ట్‌లో వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవే. అందులో ఏ ఒక్కటీ నిజం లేదు. మా జీవితం, మా ఆర్థిక వ్యవహారాలన్నీ తెరిచి పుస్తకం లాంటివే. అందులో దాచడానికి ఏమీ లేదు. SEBI కి అన్ని వివరాలూ తెలుసు. ఈ వివరాలు బయటపెట్టడంలో ఎప్పుడూ వెనకాడలేదు. పూర్తి పారదర్శకంగా ఉన్నాం. మరి కొద్ది రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి మరో స్టేట్‌మెంట్ కూడా ఇస్తాం"

- మాధబి పురి, సెబీ ఛైర్‌పర్సన్ 

అటు అదానీ గ్రూప్‌ కూడా ఈ ఆరోపణల్ని ఖండించింది. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఆరోపణలపై విచారణ జరిగిందని, అవన్నీ నిరాధారమేనని స్పష్టం చేసింది. పదేపదే అవే ఆరోపణలు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని మండి పడింది. సుప్రీంకోర్టు విచారించి ఇన్నీ నిరాధారం అని ఇప్పటికే తేల్చి చెప్పినట్టు గుర్తు చేసింది అదానీ గ్రూప్. ఏ ఆర్థిక సంస్థతోనూ తమకు సంబంధాలు లేవని, కేవలం తమ సంస్థ ప్రతిష్ఠకు మచ్చ తేవాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేసింది. తమ సంస్థ ఎప్పుడూ పారదర్శకంగా ఉంటుందని వెల్లడించింది. అన్ని వివరాలూ ఎప్పుడూ పబ్లిక్‌గానే ఉంటాయని వివరించింది. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేసినట్టు అసహనం వ్యక్తం చేసింది. ఏ ఆధారాలూ లేకుండా తమ సంస్థపై ఇలాంటి ప్రచారం ఎలా చేస్తున్నారంటూ మండి పడింది. 

Also Read: Viral Video: బుసలు కొడుతూ వచ్చి చెప్పు ఎత్తుకెళ్లిన పాము, ఏం చేసుకుంటుందో - వీడియో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget