అన్వేషించండి

Adani Wilmar Listing Price: 3% నష్టపోయి 17% లాభపడ్డ అదానీ విల్మర్‌ - వెంటనే షేర్లు కొనేసిన మదుపర్లు

అదానీ విల్మర్‌ నేడు స్టాక్‌ మార్కెట్లో నమోదైంది. ఇష్యూ ధర 230తో పోలిస్తే స్వల్ప నష్టాల్లో మొదలైంది. మరికాసేపటికే మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో 17 శాతం వరకు పుంజుకుంది.

వంట నూనెల తయారీ సంస్థ అదానీ విల్మర్‌ నేడు స్టాక్‌ మార్కెట్లో నమోదైంది. ఇష్యూ ధర 230తో పోలిస్తే స్వల్ప నష్టాల్లో మొదలైంది. మరికాసేపటికే మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో 17 శాతం వరకు పుంజుకుంది. ప్రస్తుతం రూ.40 లాభంతో 270 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

అదానీ విల్మర్‌ 3.91 శాతం డిస్కౌంట్‌తో రూ.221 వద్ద బీఎస్‌ఈలో నమోదైంది. ఇక ఎన్ఎస్‌ఈలో 1.30 శాతం డిస్కౌంట్‌తో రూ.227 వద్ద మొదలైంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పుంజుకొంది. సింగపూర్‌కు చెందిన విల్మర్‌ గ్రూప్‌, భారత్‌లోని అదానీ గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌గా అదానీ విల్మర్‌ను స్థాపించారు. ఫార్చూన్‌ బ్రాండ్‌తో ఇది వంట నూనెలను విక్రయిస్తోంది. మధ్యాహ్నం షేర్ల ధర పెరగడంతో బీఎస్‌ఈ ప్రకారం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.31,770 కోట్లకు చేరుకుంది.

Also Read: ఐపీవో క్రేజ్‌ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!

ఈ కంపెనీ ఐపీవోకు మంచి స్పందనే లభించింది. 17 రెట్లు ఎక్కువగా ఐపీవోకు దరఖాస్తు చేసుకున్నారు. ఐపీవో ధరల శ్రేణిని రూ.218-230 మధ్య నిర్ణయించింది. మొత్తంగా ఇప్పుడు 12 శాతం ప్రజలకు మిగతా 88లో ఇద్దరు ప్రమోటర్లకు చెరిసగం వాటా ఉండనుంది. ఇష్యూ ద్వారా సేకరించిన డబ్బులో రూ.1900 కోట్లను క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌, రూ.1058 కోట్లను రుణాల చెల్లింపునకు, రూ.450 కోట్లను పెట్టుబడులు, విలీనాల కోసం వినియోగించనుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో అదానీ విల్మర్‌ ఆదాయం రూ.24,957 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.16,273 కోట్లుగా ఉండేది. ఇక లాభం రూ.288 కోట్ల నుంచి రూ.357 కోట్లకు పెరిగింది. మొత్తంగా 2020-21లో కంపెనీ రాబడి రూ.37,195 కోట్లు కాగా లాభం రూ.728 కోట్లుగా ఉంది. వంట నూనెలు మాత్రమే కాకుండా బియ్యం, గోధుమ పిండి, చక్కెర, సబ్బులు, హ్యాండ్ వాష్‌లు, శానిటైజర్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

Also Read: ఆసియాలో రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ, రెండో స్థానానికి రిలయన్స్ అధినేత

Also Read: 75 ఏళ్ల క్రితం 'ఎయిర్ ఇండియా' పేరు నిర్ణయించిన తీరు తెలిస్తే.. సర్‌ప్రైజ్‌ అవుతారు!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Embed widget