అన్వేషించండి

Adani Net Worth: ఆసియాలో రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ, రెండో స్థానానికి రిలయన్స్ అధినేత

Gautam Adani Surpasses Mukesh Ambani: ఆసియాలో రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ, రెండో స్థానానికి రిలయన్స్ అధినేత

Gautam Adani Surpasses Mukesh Ambani: కరోనా వ్యాప్తి సమయంలోనూ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. దేశంలో అపర కుబేరుడిగా ఉన్న అదానీ తాజాగా మరో మైలురాయి అందుకున్నారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. భారత్‌కే చెందిన మరో కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని ఈ జాబితాలో వెనక్కి నెట్టేశారు.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వివరాల ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద సోమవారం నాటికి 88.5 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్ గా నిలిచారు. ముఖేష్ అంబానీ 87.9 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. దాదాపు 12 బిలియన్ డాలర్లు ఎగబాకడంతో అదానీ నెంబర్ వన్ అయ్యారు. అదానీ గ్రూప్ పవర్ జనరేషన్ ట్రాన్స్‌మిషన్, ఎడిబుల్ ఆయిల్, రియల్ ఎస్టేట్, బొగ్గు వ్యాపారాలు, డేటా సెంటర్స్ లాంటి వ్యాపారాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ ఏడాది అత్యధిక మొత్తంలో లాభాలు ఆర్జించడంతో అదానీ ఈ ఘనత సాధించారు.

అదానీ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన కొన్ని లిస్టెడ్ స్టాక్స్ కేవలం గత రెండేళ్లలో 600 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. 2.9 ట్రిలియన్ డాలర్లతో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని.. 2070 నాటికి కార్బన్ రహిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నందున, గ్రీన్ ఎనర్జీ, మౌలిక సౌకర్యాల కంపెనీలకు ఈ అంశం సత్ఫలితాలు అందిస్తుంది.

పాజిటివ్ ఛాలెంజ్.. 
భారత్‌లో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు బొగ్గు, శిలాజ ఇంధనాలపై తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం వీరిద్దరూ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. పునరుత్వాదక ఉత్పత్తులు, ఇంధనాలపై 76 బిలియన్ డాలర్ల వ్యూహంలో భాగంగా అంబానీ ఒక్కరే రాబోయే మూడేళ్లలో 10 బిలియన్లు వెచ్చించడానికి సిద్ధమయ్యారు. 2030 నాటికి మొత్తం 70 బిలియన్ల పెట్టుబడితో  ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక-శక్తి ఉత్పత్తిదారుగా మారేందుకు గౌతమ్ అదానీ ఇది వరకే చర్యలు చేపట్టారు.

2025 నాటికి తన కంపెనీ పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని దాదాపు ఎనిమిది రెట్లు పెంచుకునే ప్రణాళికలను అదానీ ఇటీవల వెల్లడించారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్‌కు చెందిన పునరుత్పాదక శక్తి కంపెనీని 3.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది.

Also Read: Petrol-Diesel Price, 8 February: ఇక్కడ భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, మిగతా నగరాల్లో హెచ్చుతగ్గులు, ఇవాల్టి ధరలు ఇవీ.. 

Also Read: Gold-Silver Price: నేడు ఎగబాకిన బంగారం, దిగొచ్చిన వెండి.. నేటి తాజా ధరలు ఇవీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget