అన్వేషించండి

ఇండియన్ నేవీలో మహిళా అగ్నివీరులు వచ్చేస్తున్నారు!

నేవీ డే సందర్భంగా నౌకాదళ కీలక ప్రకటన చేసింది. నేవీలో మహిళా అగ్నివీర్ లను అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఇండియన్  నేవీ లో మహిళా అగ్నివీరులను నియమిస్తున్నట్టు నౌకాదళం ప్రకటించింది. నేవీ డే సందర్బంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా  ఈ  విషయం తెలిపారు. ఇప్పటీకే  ఈ ప్రక్రియ మొదలైనట్టు ఆయన తెలిపారు.  ఇండియన్ నేవీ లో 3000 మంది వరకూ అగ్నివీర్ లను నియమించే అవకాశం ఉందని వీరిలో 324 మంది మహిళలు ఉంటారని ఆయన అన్నారు. ఇకపై జరిగే నియామకాల్లో 20 శాతం మంది మహిళలను ఎంపిక చేసేలా చూస్తామన్నారు . 


ఇండియన్ నేవీలో మహిళా అగ్నివీరులు వచ్చేస్తున్నారు!

(INS Arihant)

విశాఖకు మరో అణు సబ్ మెరైన్

 విశాఖ తీరంలో మరో అణు జలాంతర్గామిని మోసరించనున్నట్టు తూర్పు నౌకాదళం ప్రకటించింది . ఇప్పటికే INS అరిహంత్ వైజాగ్ తీరం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తుండగా దానికి తోడుగా మరో క్రొత్త న్యూక్లియర్ సబ్ మెరైన్ ను రెడీ చేస్తున్నట్టు నేవీ తెలిపింది .


యుద్ధ నౌకల్లోనూ  మహిళా నావికుల విధులు

 భారత యుద్ధ నౌకల్లోనూ మహిళా అధికారుల ,నావికుల విధులను ఉపయోగించుకునేలా అధ్యయనం జరుగుతుందని .. దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని బిశ్వజిత్ తెలిపారు . ఇప్పటికే ఇండియన్ నేవీ లోని ఈస్టర్న్ కమాండ్ లో  6శాతం మంది  మహిళలు పనిచేస్తున్నారని .. వీరు ఆఫిసర్ కేడర్ లో ఉన్నారని ఆయన అన్నారు . 

శ్రీలంక తీరంలో చైనా కదలికలను గమనిస్తున్నాం 

 ఇటీవల శ్రీలంక తీరంలో చైనా నిర్మించిన పోర్ట్ తో ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రాబ్లం  లేదనీ అయితే ఇండియన్ నేవీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నట్టు వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ తెలిపారు . కేవలం చైనా అనే కాకుండా సరిహద్దు జలాల్లో వివిధ దేశాల కార్యకలాపాలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతామని ఆయన అన్నారు .


రాంబిల్లిలో మరో నేవెల్ బేస్  

విశాఖ తీరంలోని రాంబిల్లి వద్ద మరో నేవెల్ బేస్ ను 2024 కల్లా అభివృద్ధి చేస్తున్నామని అన్న బిశ్వజిత్ ప్రస్తుతం విశాఖ లో ఉన్న INS డేగ నేవెల్ బేస్ ను మరింత అభివృద్ధి చేస్తామని .. మిగ్ -29 సహా ఇండియన్ నేవీ కి చెందిన ఇతర విమానాల అవసరాలకు తగినట్టుగా INS డేగా ను మరింత అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

అగ్నివీర్(ఎంఆర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అగ్నివీర్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 01/2023 (మే 23) బ్యాచ్ పేరుతో శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Embed widget