అన్వేషించండి

Vizag Steel Plant Issue: పని చేస్తేనే జీతాలు - చంద్రబాబు వ్యాఖ్యలకు యాజమాన్యం ఉత్తర్వుల ఆజ్యం - మళ్లీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసనలు

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చంద్రబాబు వ్యాఖ్యలకు మరోసారి నిరసనలు ప్రారంభించారు. ఉద్యోగులు పని చేయకపోవడం వల్లనే నష్టాలొస్తున్నాయని చంద్రబాబు అన్నారు.

Vizag Steel Plant employees :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి.  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్లాంట్ నష్టాలకు కార్మికులే కారణమని, కేంద్రం నుంచి 12 వేల కోట్లు, రాష్ట్రానికి రావలసిన విద్యుత్-నీటి  బకాయిలను ఈక్విటీగా తీసుకున్నా లాభాలు రావడం లేదని విమర్శించారు. "ప్రైవేటు పరిశ్రమలు లాభాల్లో ఉంటుంటే వైజాగ్ మాత్రమే ఎందుకు నష్టాల్లో? ప్రజల సొమ్మును తెల్ల ఏనుగుడిలా మార్చమంటారా?" అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను కార్మిక సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్రంగా ఖండించడాయి. 

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పని చేయడం లేదన్న సీఎం 

నవంబర్ 15న విశాఖలో జరిగిన CII సమ్మిట్‌ ముగింపు ప్రెస్‌మీట్‌లో  స్టీల్ ప్లాంట్ పై ప్రశ్నలుక స్పందించారు.  "ఇంట్లో పడుకుని పని చేయకుండా జీతాలు తీసుకోవచ్చా? కేంద్రం, రాష్ట్రం ఎప్పటికీ సాయం చేస్తాయా? ప్రభుత్వం ఎంతవరకు భారం భరిస్తుందో కార్మికులు ఆలోచించాలి" అని చెప్పారు. ప్లాంట్‌ను "తెల్ల ఏనుగు"  గా పిలిచారు.  ప్రైవేటు సెక్టర్‌లా లాభాలు సాధించాలని సూచించారు. ఎన్ని వేల కోట్లు ఇస్తున్నా ఇంకా నష్టాల్లో ఉందంటే కారణం ఏమిటని ప్రశ్నించారు.   

చంద్రబాబు వ్యాఖ్యలపై ఉద్యోగుల విమర్శలు

వైజాగ్ స్టీల్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించింది.  "మేము పని చేస్తున్నాం, జీతాలు తీసుకుంటున్నామని అన్నారు.   రా మెటీరియల్, మెషినరీ, పాలసీల వల్లే నష్టాలు వస్తున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.  మరో వైపు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తితో లింక్ పెట్టి జీతాల విధానాన్ని అమల్లోకి తెచ్చింది.  నవంబర్ నుంచి ప్రొడక్షన్ లింక్డ్ సాలరీలు అమలు చేస్తోంది.  3 నెలలుగా జీతాలు ఆలస్యం, వేజ్ రివిజన్ లేదు. ప్రొడక్షన్ పెరగడానికి స్పేర్స్, రా మెటీరియల్ లేవు అంటున్నారు.   

ఖండించిన కమ్యూనిస్టు పార్టీలు
 
CPI(M) ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ చంద్రబాబు వ్యాఖ్యలను "బెదిరింపు, భయపెట్టడం"గా ఖండించింది. స్టేట్ సెక్రటరీ శ్రీనివాస రావు, "పీడీ యాక్ట్‌తో కార్మికులను బెదిరిస్తున్నారని ఆరోపించరు.   CPI స్టేట్ సెక్రటరీ కె. రామకృష్ణ, 2021లో VSP కాపాడుతామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు U-టర్న్ తీసుకున్నారని.. ప్రైవేటైజేషన్ ఆపాలన్నారు.   1960ల్లో 32 మంది త్యాగాలతో స్థాపించబడిన గుర్తింపు, ఇప్పుడు Rs.20,000 కోట్ల రుణాల్లో ఉంది. కేంద్ర ప్యాకేజీతో 2025 ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేసులు పూర్తి ప్రొడక్షన్ చేయాలని లక్ష్యం.  కానీ ముందుకు సాగకపోవడంతో.. పెద్దగా లాభాలు రావడం లేదు. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరిపోవడం లేదని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Advertisement

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget