అన్వేషించండి

Andhra Pradesh: సినర్జిన్‌ ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: మంత్రి అనిత

Andhra Pradesh News | ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పరవాడలోని సినర్జిన్ కంపెనీలో మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని అనిత తెలిపారు.

Paravada Fire accident | అమరావతి: అనకాపల్లి జిల్లాలోని పరవాడలోని సినర్జిన్‌ కంపెనీలో జరిగిన ప్రమాదం బాధితుల కుటుంబాలకు రూ.1 కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. సినర్జిన్‌ కంపెనీ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం అందించనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇటీవల అచ్యుతాపురం సెజ్‌ లో ఎసెన్షియా, పరవాడలోని సినర్జిన్‌ కంపెనీలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ రెండు ప్రమాదాల బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. కానీ ఆ పరిశ్రమల్లోని కార్మికులు, సిబ్బందికి తాము అండగా నిలిచినా, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి, విశాఖకు వెళ్లి బాధితులను పరామర్శించి అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కంపెనీలను ఆదేశించినట్లు చెప్పారు. హోం మంత్రిగా తాను ఈ రెండు ప్రమాద ఘటనల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు చెప్పారు.

Atchutapuram SEZ Fire Accident | అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో గత వారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందగా, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇప్పిస్తామని ప్రకటించింది. వారి కుటుంబాలకు పరిహారం ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని కలెక్టర్ సూచించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం కావడంతో తీవ్రత కొంతమేర తగ్గింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు అందిస్తామని వెల్లడించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బాధిత కుటుంబాలకు పరిహారం అందుతుందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Roja: నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా  ఇక ఫీల్డులోకి వస్తారా ?
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
Embed widget