అన్వేషించండి

Dalitha Garjana: విజయవాడ దళిత గర్జనలో ఉద్రిక్తత, టీడీపీ నేతల గృహనిర్బంధం!

Dalitha Garjana: విజయవాడలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు చేపట్టిన దలిత గర్జన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి నిరాకరించారని ఎస్సీ సెల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Dalitha Garjana: జగన్ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన పేరిట విజయవాడలో తెదేపా ఎస్సీ సెల్ చేపట్టిన దళిత గర్జన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో పలువురు ధర్నా చౌక్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ లో ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో దళితులు ధర్నాకు సిద్ధం అయ్యారు.   ధర్నాకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చిన పోలీసులు ఇప్పుడు నిరాకరించారని, అందుకు నిరసనగా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నామని రాజు తెలిపారు. 

వాటర్ ట్యాంక్ ఎక్కిన టీడీపీ నాయకులు..

వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అని మండి పడ్డారు. వాటర్ ట్యాంక్ ఎక్కిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆపై స్టేషన్ కు తరలించారు. అంతే కాకుండా దళిత గర్జనలో భాగంగా విజయవాడలో తెలుగు దేశం నేతలగృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. నేతల ఇళ్ల సమీపంలో బారికేడ్లు పెట్టిన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. అశోక్ బాబు, గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, దేవినేని ఉమా, వర్ల రామయ్యలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 

నక్కా ఆనంద్ బాబును అడ్డుకున్న పోలీసులు...

వైకాపా పాలనలో దళితులకు దక్కాల్సిన నిధులు రావడం లేదని... వారి హక్కులను హరించి వేస్తున్నారంటూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడలో జరిగే నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులకు, ఆనంద్ బాబుకి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఆనంద్ బాబు వాహనానికి పోలీసులు తమ జీపుల్ని అడ్డం పెట్టారు. ఆనంద్ బాబుని ఇంట్లో నుంచి రానీయకుండా గేట్లు కూడా వేశారు. పోలీసుల తీరుని నిరసిస్తూ... అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ తీరు, పోలీసుల ఆంక్షలపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఏపీ ముఖ్య మంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.   

ఏలూరి సాంబశివరావు క్యాంపు ఆఫీసు వద్ద పోలీసుల భారీ మోహరింపు..

అలాగే బాపట్ల జిల్లాలోని ఏలూరి సాంబ శివరావు క్యాంప్ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. క్యాంపు ఆఫీసులో ఉన్న ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు సురేష్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నందిగామలో టీడీపీ నాయకురాలు తంగిరాల సౌమ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో దళిత గర్జనకు వెళ్లకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Peddi Pre Release Event: విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget