అన్వేషించండి

VijaySaiReddy : రఘురామ కంపెనీల రుణాలను రికవరీ చేయండి - సీబీఐకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

రఘురామ కంపెనీలపై సీబీఐకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజాధనం అయిన రుణాలను రికవరీ చేయాలని కోరారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇండ్ భారత్ కంపెనీలు చేసిన ఆర్థిక అక్రమాలపై సీబీఐ డైరక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ పది బ్యాంకుల వద్ద రూ. 1004 కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టాయన్నారు. తక్షణం ఆ ప్రజా ధనాన్ని రికవరీ చేయాలని కోరారు. ఇండ్ భారత్ కంపెనీలు వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందినవి. రఘురామపై రుణాలు ఎగ్గొట్టిన కేసులు ఇప్పటికే సీబీఐ వద్ద  ఉన్నాయి. ఆయనపై విచారణ కూడా జరుగుతోంది.  కొన్ని కేసులు ఎన్సీఎల్టీలో కూడా ఉన్నాయి. ఈ రుణాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లీడ్ బ్యాంక్‌గా ఉండి ఇచ్చాయి.
VijaySaiReddy : రఘురామ కంపెనీల రుణాలను రికవరీ చేయండి - సీబీఐకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు


రఘురామ కృష్ణరాజు కంపెనీలయిన ఇండ్ భారత్‌ పవర్ ప్రాజెక్ట్స్ పై గతంలో ఇలానే ఆర్బీఐకి కూడా విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. అలాగే విజిలెన్స్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆయా సంస్థలు తాము ఫాలో అప్ చేస్తున్నామని విజయసాయిరెడ్డికి సమాచారం ఇచ్చాయి.
ilxVijaySaiReddy : రఘురామ కంపెనీల రుణాలను రికవరీ చేయండి - సీబీఐకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

గతంలో  పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. గత ఎన్నికలకు ముందు కూడా  రఘురామ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన కంపెనీరుణాలు తీసుకుని దారి మళ్లించిందన్న ఆరోపమలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేసింది. 
VijaySaiReddy : రఘురామ కంపెనీల రుణాలను రికవరీ చేయండి - సీబీఐకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

సీబీఐకి రఘురామ రుణాలపై ఫిర్యాదు చేయడానికి ముందే  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విజయసాయిరెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. మర్యాపూర్వకంగా సత్కరించిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్లుగా తన ట్వీట్‌లో తెలిపారు. 

 

వైఎస్ఆర్‌సీపీ ఎంపీగా పోటీ చేసేందుకు రఘురామను టీడీపీలో ఉన్నప్పుడు ఒప్పించి మరీ వైఎస్ఆర్‌సీపీలో చేర్పించింది  విజయసాయిరెడ్డేనన్న ప్రచారం ఉంది.  అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రెబల్‌గా మారిన ఎంపీని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే రఘురామ పూర్తి స్థాయిలో రెబల్‌గా మారి ప్రభుత్వంపై తీవ్ర విమర్సలు చేస్తూండటంతో ఆయనను టార్గెట్‌గా చేసుకుని విజయసాయిరెడ్డి చాలా ప్రయత్నాలుచేస్తున్నారు.  ఆయనపై అనర్హతా వేటు కోసం ప్రయత్నించారు. ఫలితం కనిపించలేదు. ఇప్పుడు విచారణలో ఉన్నసీబీఐ కేసుల్లో వేగం పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raymond Group: అనంతపురంలో  ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
అనంతపురంలో ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
AP Liquor Issue: ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ  లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
Rural Vehicle Sales India: రైతులతో కిటకిటలాడిన షోరూమ్‌లు - పెరిగిన ఆదాయాలు, తగ్గిన GST రేట్లతో సేల్స్‌ ఊపు
షోరూమ్‌లను ముంచెత్తిన రూరల్‌ ఇండియా - బయ్యర్లలో ఎక్కువ మంది గ్రామీణులే
Commonwealth Games:  అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
Advertisement

వీడియోలు

WWC 2025 | టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే గెలవాల్సింది ఎన్ని మ్యాచులు?
BCCI Rohit Sharma Virat Kohli | రోహిత్ శర్మ, విరాట్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
Rohit Sharma and Virat Kohli | ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ 3 సెంచరీలు బాదేస్తాడన్న హర్బజన్ సింగ్
KL Rahul Injury |  విండీస్ రెండో టెస్ట్‌లో గాయపడిన కేఎల్ రాహుల్‌
Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raymond Group: అనంతపురంలో  ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
అనంతపురంలో ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
AP Liquor Issue: ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ  లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
Rural Vehicle Sales India: రైతులతో కిటకిటలాడిన షోరూమ్‌లు - పెరిగిన ఆదాయాలు, తగ్గిన GST రేట్లతో సేల్స్‌ ఊపు
షోరూమ్‌లను ముంచెత్తిన రూరల్‌ ఇండియా - బయ్యర్లలో ఎక్కువ మంది గ్రామీణులే
Commonwealth Games:  అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
Tata Nexon : లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో Tata Nexon వచ్చేస్తోంది! ఈ దీపావళికి బంపర్ ఆఫర్‌!
లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో Tata Nexon వచ్చేస్తోంది! ఈ దీపావళికి బంపర్ ఆఫర్‌!
Mallareddy College Google agreement: గూగుల్‌తో  మల్లారెడ్డి కాలేజీల ఒప్పందం -  డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ఘనంగా ప్రారంభం
గూగుల్‌తో మల్లారెడ్డి కాలేజీల ఒప్పందం - డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ఘనంగా ప్రారంభం
TVS Scooty Zest  SXC కొత్త వేరియంట్‌ లాంచ్‌ - డిజిటల్‌ కన్సోల్‌, బ్లూటూత్‌ ఫీచర్లు, కొత్త కలర్స్‌ - ధర కేవలం ₹75,500
TVS Scooty Zest SXC - డిజిటల్‌ కన్సోల్‌తో కొత్తగా ఎంట్రీ, రేటు కేవలం ₹75,500
Tamil Nadu Hindi ban: స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం - తమిళనాడులో హిందీ సినిమాలు, పాటలు, హోర్డింగ్స్ పై నిషేధం
స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం - తమిళనాడులో హిందీ సినిమాలు, పాటలు, హోర్డింగ్స్ పై నిషేధం
Embed widget