అన్వేషించండి

VijaySaiReddy : రఘురామ కంపెనీల రుణాలను రికవరీ చేయండి - సీబీఐకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

రఘురామ కంపెనీలపై సీబీఐకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజాధనం అయిన రుణాలను రికవరీ చేయాలని కోరారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇండ్ భారత్ కంపెనీలు చేసిన ఆర్థిక అక్రమాలపై సీబీఐ డైరక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ పది బ్యాంకుల వద్ద రూ. 1004 కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టాయన్నారు. తక్షణం ఆ ప్రజా ధనాన్ని రికవరీ చేయాలని కోరారు. ఇండ్ భారత్ కంపెనీలు వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందినవి. రఘురామపై రుణాలు ఎగ్గొట్టిన కేసులు ఇప్పటికే సీబీఐ వద్ద  ఉన్నాయి. ఆయనపై విచారణ కూడా జరుగుతోంది.  కొన్ని కేసులు ఎన్సీఎల్టీలో కూడా ఉన్నాయి. ఈ రుణాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లీడ్ బ్యాంక్‌గా ఉండి ఇచ్చాయి.
VijaySaiReddy : రఘురామ కంపెనీల రుణాలను రికవరీ చేయండి - సీబీఐకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు


రఘురామ కృష్ణరాజు కంపెనీలయిన ఇండ్ భారత్‌ పవర్ ప్రాజెక్ట్స్ పై గతంలో ఇలానే ఆర్బీఐకి కూడా విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. అలాగే విజిలెన్స్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆయా సంస్థలు తాము ఫాలో అప్ చేస్తున్నామని విజయసాయిరెడ్డికి సమాచారం ఇచ్చాయి.
ilxVijaySaiReddy : రఘురామ కంపెనీల రుణాలను రికవరీ చేయండి - సీబీఐకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

గతంలో  పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. గత ఎన్నికలకు ముందు కూడా  రఘురామ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన కంపెనీరుణాలు తీసుకుని దారి మళ్లించిందన్న ఆరోపమలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేసింది. 
VijaySaiReddy : రఘురామ కంపెనీల రుణాలను రికవరీ చేయండి - సీబీఐకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

సీబీఐకి రఘురామ రుణాలపై ఫిర్యాదు చేయడానికి ముందే  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విజయసాయిరెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. మర్యాపూర్వకంగా సత్కరించిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్లుగా తన ట్వీట్‌లో తెలిపారు. 

 

వైఎస్ఆర్‌సీపీ ఎంపీగా పోటీ చేసేందుకు రఘురామను టీడీపీలో ఉన్నప్పుడు ఒప్పించి మరీ వైఎస్ఆర్‌సీపీలో చేర్పించింది  విజయసాయిరెడ్డేనన్న ప్రచారం ఉంది.  అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రెబల్‌గా మారిన ఎంపీని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే రఘురామ పూర్తి స్థాయిలో రెబల్‌గా మారి ప్రభుత్వంపై తీవ్ర విమర్సలు చేస్తూండటంతో ఆయనను టార్గెట్‌గా చేసుకుని విజయసాయిరెడ్డి చాలా ప్రయత్నాలుచేస్తున్నారు.  ఆయనపై అనర్హతా వేటు కోసం ప్రయత్నించారు. ఫలితం కనిపించలేదు. ఇప్పుడు విచారణలో ఉన్నసీబీఐ కేసుల్లో వేగం పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget