అన్వేషించండి

Polavaram : పునరావాస కాలనీల్లో సౌకర్యాలు భేష్ - పోలవరం పూర్తి కేంద్రం బాధ్యతన్న షెకావత్ !

పోలవరం నిర్వాసిత కాలనీల్లో సౌకర్యాలు బాగున్నాయని కేంద్రమంత్రి షెకావత్ అభినందించారు. పోలవరం పర్యటనలో భాగంగా ఇందుకూరుపేట, తాడ్వాయిల్లోని నిర్వాసితుల కాలనీలను పరిశీలించారు. ఆయన సీఎం జగన్ కూడా ఉన్నారు.

 

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ( Gajendra Singh Shekavat ) పోలవరం ( Polavaram ) పర్యటిస్తున్నారు.  ఇందుకూరు  - 1 , తాడ్వాయిల్లో  పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీలను కేంద్ర మంత్రి షెకావత్ పరిశీలించారు. పునరావాస కాలనీలు అద్భుతంగా ఉన్నాయని మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు ( CM Jagan )  కృతజ్ఞతలని తెలిపారు.  పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఏపీకి వచ్చారు. ఆయనతో కలిసి సీఎం జగన్ కూడా పోలవరం పర్యటనకు వెళ్లారు. 

బీసీ హాస్టల్‎లో నిద్రిస్తుండగా పాముకాటు - చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి, ఒకరి పరిస్థితి విషమం

దేవీపట్నం మండలం ఏనుగుల పల్లి, మంటూరు, అగ్రహారం గ్రామాలకు సంబంధించిన నిర్వాసితుల కోసం ఇందుకూరు -1 కాలనీ ని ఏర్పాటు చేశారు. కాలనీలో ఇప్పటికే 306 నిర్వాసిత కుటుంబాలు చేరుకున్నాయి. ఆ కుటుంబాలతో  సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ మాట్లాడారు.  పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి ( Andhra Pradesh ) క జీవనాడి అని, పోలవరం పూర్తయితే ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుందని సీఎం జగన్‌ తెలిపారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని..  ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని కేంద్ర మంత్రి షెకావత్‌ హామీ ఇచ్చారు. 

చట్టం చేయకుండా నిలువరించడమా ? హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఏపీ ప్రభుత్వం తర్జన భర్జన !

పునరావాస కాలనీల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులు ,షెకావత్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ముంపు గ్రామాల కన్నా ఎన్నో మెరుగైన వసతులతో ఇళ్లు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. నిర్వాసిత కాలనీలను పరిశీలించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును సందర్శించి రివ్యూ ( Polavaram Review ) చేయనున్నారు.  పోలవర విషయంలో సీఎం జగన్  కేంద్రమంత్రి వద్ద ప్రత్యేకమైన హామీలు పొందాలనుకుంటున్నారు. ముఖ్యంగా సవరించిన అంచనాలను ఆమోదించేలా జగన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.

ఏపీ ప్రభుత్వం పోలవరాన్ని గత డిసెంబర్‌కే పూర్తి చేయాలని అనుకుంది. కానీ నిధుల సమస్య.. కరోనా ఇబ్బందుల కారణంగా ఆలస్యం అయింది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ( Central Governament ) నిధులు రీఎంబర్స్ చేయకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వ  వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం అయితే శరవేగంగా పనులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget