అన్వేషించండి

Polavaram : పునరావాస కాలనీల్లో సౌకర్యాలు భేష్ - పోలవరం పూర్తి కేంద్రం బాధ్యతన్న షెకావత్ !

పోలవరం నిర్వాసిత కాలనీల్లో సౌకర్యాలు బాగున్నాయని కేంద్రమంత్రి షెకావత్ అభినందించారు. పోలవరం పర్యటనలో భాగంగా ఇందుకూరుపేట, తాడ్వాయిల్లోని నిర్వాసితుల కాలనీలను పరిశీలించారు. ఆయన సీఎం జగన్ కూడా ఉన్నారు.

 

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ( Gajendra Singh Shekavat ) పోలవరం ( Polavaram ) పర్యటిస్తున్నారు.  ఇందుకూరు  - 1 , తాడ్వాయిల్లో  పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీలను కేంద్ర మంత్రి షెకావత్ పరిశీలించారు. పునరావాస కాలనీలు అద్భుతంగా ఉన్నాయని మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు ( CM Jagan )  కృతజ్ఞతలని తెలిపారు.  పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఏపీకి వచ్చారు. ఆయనతో కలిసి సీఎం జగన్ కూడా పోలవరం పర్యటనకు వెళ్లారు. 

బీసీ హాస్టల్‎లో నిద్రిస్తుండగా పాముకాటు - చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి, ఒకరి పరిస్థితి విషమం

దేవీపట్నం మండలం ఏనుగుల పల్లి, మంటూరు, అగ్రహారం గ్రామాలకు సంబంధించిన నిర్వాసితుల కోసం ఇందుకూరు -1 కాలనీ ని ఏర్పాటు చేశారు. కాలనీలో ఇప్పటికే 306 నిర్వాసిత కుటుంబాలు చేరుకున్నాయి. ఆ కుటుంబాలతో  సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ మాట్లాడారు.  పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి ( Andhra Pradesh ) క జీవనాడి అని, పోలవరం పూర్తయితే ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుందని సీఎం జగన్‌ తెలిపారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని..  ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని కేంద్ర మంత్రి షెకావత్‌ హామీ ఇచ్చారు. 

చట్టం చేయకుండా నిలువరించడమా ? హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఏపీ ప్రభుత్వం తర్జన భర్జన !

పునరావాస కాలనీల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులు ,షెకావత్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ముంపు గ్రామాల కన్నా ఎన్నో మెరుగైన వసతులతో ఇళ్లు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. నిర్వాసిత కాలనీలను పరిశీలించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును సందర్శించి రివ్యూ ( Polavaram Review ) చేయనున్నారు.  పోలవర విషయంలో సీఎం జగన్  కేంద్రమంత్రి వద్ద ప్రత్యేకమైన హామీలు పొందాలనుకుంటున్నారు. ముఖ్యంగా సవరించిన అంచనాలను ఆమోదించేలా జగన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.

ఏపీ ప్రభుత్వం పోలవరాన్ని గత డిసెంబర్‌కే పూర్తి చేయాలని అనుకుంది. కానీ నిధుల సమస్య.. కరోనా ఇబ్బందుల కారణంగా ఆలస్యం అయింది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ( Central Governament ) నిధులు రీఎంబర్స్ చేయకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వ  వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం అయితే శరవేగంగా పనులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget