అన్వేషించండి

Tirupati News: వృధానే తిరుపతి నీటి సమస్యకు అసలు కారణం - కళ్ల ముందే పరిష్కారం - టీటీడీ చొరవ తీసుకుంటుందా?

Tirupati Water: తిరుపతిలో నీటి సమస్య పరిష్కారానికి టీటీడీ చొరవ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉది.

TTD needs to take initiative to solve the water problem in Tirupati: తిరుమల శేషాచలం అనేక జీవరాశులకు నెలవు. కోట్లాది వింత జీవరాశులు ఈ శేషాచలం లో మనకు దర్శనం ఇస్తాయి. తిరుమల యాత్ర కు వచ్చే వారికి శేషాచలం కొండలు ఒక కొత్త అనుభవాన్ని.. ఆహ్లాదాన్ని పెంచేలా ఉంటాయి. ఇలాంటి శేషాచలం కొండల్లో నుంచి చినుకు చినుక వర్గంగా మారి భారీ జలపాతాలు మనకు కనిపించడం అరుదు. జలపాతాల అందాలు కాదు నీటి వృథా పై ఎవరు దృష్టి సారించడం లేదు.

తిరుపతి ప్రజలకు దీర్ఘ కాలంగా నీటి ఎద్దడి 

తిరుపతి దాహం తీరాలంటే వర్షాభావం పై ఆధారపడి ఉంటుంది. తిరుపతి సమీపంలోని ఒకనాటి సుమారు 12 చెరువులు నేడు 4 లేక 5 మాత్రమే అవి కూడా ఆక్రమణలు నుంచి తప్పించుకుని బయట పడ్డాయి.  పూర్వం ఉన్న చెరువుల కారణం గా తిరుపతి జనాభా సైతం తక్కువ ఉండడం తో నీటి వనరు బాగా ఉండేది రానురాను కాంక్రీట్ జంగిల్ గా రోడ్లు.. కాలువలు రావడం అభివృద్ధి బాటలో చెరువులు ఆక్రమణలు అవ్వడం తో పాటు నీరు భూమిలోకి ఇంకకపోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయాయి. కొండ ప్రాంతం కావడంతో ఉన్న మేరకు నీరు లభిస్తుంది. అయితే జనాభా కు తగిన విధంగా మాత్రం తిరుపతి నగరంలో నీరు లేదని చెపొచ్చు.

జనాభా నీటి అవసరాలు తీర్చలేకపోతున్న ప్రస్తుత వనరులు

తిరుపతి కి సమీపంలోని బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు, కళ్యాణి డ్యామ్ నీటిని అవసరాల మేరకు తీసుకుంటారు. ముఖ్యంగా తెలుగు గంగ నీటిని తిరుపతి లోని ప్రతి ఇంటికి వెళ్తుంది. వర్షాకాలం వర్షాలు పడితే తప్ప నీటి సమస్య ఉండదు. అది కూడా భారీ వర్షాలు కురిస్తే తప్ప నీటి సమస్య తీరదు. కరువు ప్రాంతమైన రాయలసీమ లో రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు పడిన ఏడాది వరకు బాగున్నా మళ్లీ నీటి సమస్య ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది.

సమస్యకు పరిష్కారం లేదా ? 

తిరుపతి ప్రజల సుమారు 3.5 లక్లల కాగా ప్రతినిత్యం వచ్చే భక్తుల సుమారు 80 వేలకు పైగా ఉంటారు. ఇంతమంది కి సరిపడ నీరు కావాలంటే పెద్ద యుద్దం అని చెప్పాలి. తిరుమల శేషాచలం కొండలు నుంచి జాలువారే వేల క్యూసెక్కుల నీరు వృథాగా కాలువల ద్వారా ప్రవహిస్తూ స్వర్ణముఖి నదిలో కలిసిపోతుంది. మాల్వాడిగుండం, కపిలతీర్థం నుంచి వృథా అవుతున్న నీటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకుని నీరు వృథాగా పోకుండా రిజర్వాయర్లు కడితే తిరుపతి లో భూగర్భ జలాలు పెరగడం తో పాటు తిరుమల, తిరుపతి కి నీటి సమస్య వచ్చే అవకాశం ఉండదు. ఈ డిమాండ్ సంవత్సరాల తరబడి ఉన్న నాయకులు, అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనేది వాస్తవం.

టీటీడీ చొరవ తీసుకోవాలని స్థానికుల సూచనలు 

శేషాచలం నుంచి వృథా అవుతున్న నీటిని టీటీడీ చొరవ తీసుకుని ప్రాజెక్టు లు కట్టాలి. నీటి వృథా ను అరికడితే భూగర్భ జలాలు పెరగడం తో పాటు టీటీడీ కి నీటి సమస్య తీరే మార్గం ఉంది. టీటీడీ ఛైర్మన్, బోర్డు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలి.

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Embed widget