అన్వేషించండి

CM Chandrababu: రేపటి నుంచే టీడీపీ సభ్యత్వ నమోదు, రూ.100తో కార్యకర్తలకు 5 లక్షల వరకు బీమా

Andhra Pradesh News | ఏపీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభం కానుంది. రూ.100 చెల్లించి, రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా చెల్లిస్తామని పార్టీ తెలిపింది.

TDP Membership Registration | అమరావతి: ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ, జనసేన దూకుడు పెంచాయి. తిరుమల లడ్డూ వివాదం ముగిసిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. టీడీపీ సభ్యత్వ నమోదుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పార్టీ సీనియర్ నేతలతో ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు సమావేశమై చర్చించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సైతం చర్చించినట్లు తెలుస్తోంది. 

ఏపీలో శనివారం (అక్టోబర్ 26) నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టనున్నారు. కేవలం రూ.100తో పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ సభ్యత్వంతో కార్యకార్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించనున్నారు. ఆ కార్యకర్తల ఫ్యామిలీకి వైద్య, విద్య, ఉపాధి కోసం ఈ ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.

ఇదివరకే తొలి దఫా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా.. రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీపై సీనియర్ నేతలతో దాదాపు 3 గంటలపాటు సీఎం చంద్రబాబు చర్చించారు. వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల రెండో లిస్ట్ విడుదల చేస్తామని, అందుకు కసరత్తు జరుగుతోందన్నారు. తొలి దశలో 21 నామినేటెడ్ పదవులు ఇవ్వగా, రెండో జాబితాలో రెట్టింపు పోస్టులు భర్తీ చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ అధ్యక్షులతో చంద్రబాబు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి కచ్చితంగా తగిన గౌరవం లభిస్తుందని చంద్రబాబు పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
Madhavi Latha On Madrasas | మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
Allu Arjun News: నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
ABP Southern Rising Summit 2024: గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విమానాలకు బాంబ్ కాల్స్, అలా చేస్తే బ్లాక్ లిస్ట్‌లోకే - రామ్మోహన్ నాయుడు వార్నింగ్సంకీర్ణ ప్రభుత్వం దేశానికి మంచిదేనా? ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రఘునందన్, మధుయాష్కిరెజ్లర్లు ఏం తినరు, వెయిట్ లాస్ అనేది ఓ టార్చర్ - పుల్లెల గోపీచంద్చీరల విషయంలో మహిళలు కాంప్రమైజ్ అవ్వరు - గౌరంగ్ షా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
Madhavi Latha On Madrasas | మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
Allu Arjun News: నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
ABP Southern Rising Summit 2024: గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
Pullela Gopichand Speech: కోచింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే - ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసిన పుల్లెల గోపీచంద్!
కోచింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే - ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసిన పుల్లెల గోపీచంద్!
Bindu Subramaniam Speech: రష్యాలో రాజ్‌కపూర్ గురించి మాట్లాడేవారు - ప్రముఖ సింగర్ బిందు సుబ్రమణ్యం ఏమన్నారంటే?
రష్యాలో రాజ్‌కపూర్ గురించి మాట్లాడేవారు - ప్రముఖ సింగర్ బిందు సుబ్రమణ్యం ఏమన్నారంటే?
Sai Durgha Tej At Southern Rising Summit: సాయి దుర్గా తేజ్:  6 ఫ్లాప్స్ తో పనైపోయింది అన్నారు .. యాక్సిడెంట్ రోజు ఏ జరిగిందంటే..ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
సాయి దుర్గా తేజ్: 6 ఫ్లాప్స్ తో పనైపోయింది అన్నారు .. యాక్సిడెంట్ రోజు ఏ జరిగిందంటే..ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
Aravind Sanka Speech: 20 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు - కమీషన్లు తీసుకోవట్లేదన్న ర్యాపిడో కో ఫౌండర్!
20 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు - కమీషన్లు తీసుకోవట్లేదన్న ర్యాపిడో కో ఫౌండర్!
Embed widget