అన్వేషించండి

TDP 2nd List : గురువారం టీడీపీ రెండో జాబితా - జనసేన, బీజేపీకి సీట్లపై క్లారిటీ ఉందన్న చంద్రబాబు !

Andhra TDP : గురువారం టీడీపీ రెండో జాబితాను విడుదల చేయనున్నారు. ఎంపీ సీట్లకు కూడా అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు.

Second list of TDP will be released on Thursday  :  తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. గురువారం రెండో జాబితాను విడుదల చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన  వీలైనన్ని ఎక్కువ సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే 94 చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా యాభై చోట్ల అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. చాలా మంది సీనియర్ నేతలు టిక్కెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ, జనసేన పార్టీలకు 31 సీట్లు కేటాయించారు. టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తోంది. 

తెలుగుదేశం పార్టీతో పాటు పవన్ కల్యాణ్ తొలి జాబితాలో ఐదుగురిని ప్రకటించారు. తర్వాత ఆరో పేరుగా నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ ను ఖరారు చేశారు. ఇంకా పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా ఆయా పార్టీలకు కేటాయించిన అసెంబ్లీ సీట్లపై స్పష్టత లేదు. అదికారిక ప్రకటన చేయలేదు . దీనిపైనా చంద్రబాబు స్పందించారు. ఎవరెవరికి ఏఏ సీట్లు కేటాయించామన్నదానిపై పార్టీలకు స్పష్టత ఉందన్నారు. వారు అభ్యర్థులను ప్రకటిస్తారని స్పష్టం చేశారు.            

అంతకు ముందు..  కలలకు రెక్కలు అనే కార్యక్రమంపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.  తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతి కోసం కొత్తగా 'కలలకు రెక్కలు' పథకం తీసుకువచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, చదవుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థికపరిస్థితులు అడ్డంకిగా మారరాదని అన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా, వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు పథకం అని వివరించారు.                        

 భారతీయ జనతా పార్టీ విషయంలో  ఒక్క ప్రత్యేకహోదా  కోసం తప్ప...ఇంకే విషయంలోనూ విభేదాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ కూడా అమరావతి రాజధాని అని చెబుతుందన్నారు.  పోలవరం ను కేంద్రం కట్టవద్దని చెప్పలేదని..  ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా స్టీల్ ప్లాంట్ పై ఎందుకు ఒప్పించలేదని చంద్రబాబు ప్రశ్నించారు .                               

ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే, వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు పథకం వెబ్ సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Embed widget