అన్వేషించండి

Andhra Teacher MLC: ఏపీలో సైలెంట్‌గా పూర్తయిన ఎమ్మెల్సీ ఎన్నికలు - ప్రధాన పార్టీలు మాత్రం దూరం !

Teacher MLC: ఏపీలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉపాధ్యాయ సంఘాలు, స్వతంత్రులు మాత్రమే పోటీ చేశారు.

Teacher MLC elections of both Godavari districts in AP were held peacefully :  భయగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  ఉదయం ఎనిమిది గంటలనుంచి ప్రారంభమైన ఎన్నికల పోలీంగ్‌ ప్రక్రియ అంతా సజావుగానే సాగుతోంది.. ఉభయగోదావరి జిల్లా పరిధిలో కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఈ పోలిగ్ జరిగింది.  ప్రతీ మండల కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రతీ కేంద్రం వద్ద 144సెక్షన్‌ అమలు చేశారు అధికారులు. 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం బరిలో ఐదుగురు ! 

ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి అయిదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గంథం నారాయణరావుకు ఒకటి, దీపక్‌ పులుగుకు రెండు, డాక్టర్‌ నాగేశ్వరరావు కవలకు మూడు, నామన వెంకటలక్ష్మి(విళ్ల లక్ష్మి)కు నాలుగు, బర్రా గోపీమూర్తికి అయిదవ సంఖ్యను కేటాయించారు.  బ్యాలెట్‌ విధానంలో ఈ ఎన్నికలు జరిగాయి.  ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటును నెంబర్‌ రూపంలో వేయాల్సి ఉంది. అభ్యర్ధి పేరు ఎదురుగా ఉన్న గడిలో ప్రాధాన్యత సంఖ్య ఒకటి తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది.. లేకపోతే అది చెల్లదు.  

Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 116    

ఉభయగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎన్నికలకు సంబందించి మొత్తం 116 పోలీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 113 మండలాల పరిధిలో 116 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిని రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖ భవనాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక కాకినాడ, రాజమండ్రి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై.రామవరంలో అదనంగా మొత్తం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 580 మంది విధులు నిర్వర్తించారు.                                     

జిల్లాల వారీగా ఓటర్లు 16,737 మంది.. 

ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి జిల్లాలో 16,737 మంది ఓటర్లు ఉన్నారు. కాకినాడ జిల్లాలో 3,418, అంబేడ్కర్‌ కోనీసీమ జిల్లాలో 3,296, తూర్పుగోదావరి జిల్లాలో 2,990, పశ్చిమ గోదావరి జిల్లాలో 3,729, ఏలూరు జిల్లాలో 2,667, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 637 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు కోసం ఉత్సాహం చూపించారు. పదిహేను వేల మంది వరకూ ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. 

Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు

ఉపాధ్యయ ఎమ్మెల్సీ కావడంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.  ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహించే వారికి సహజంగా గెలుపు వస్తుంది. గతంలో  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయ సంఘాల ఎమ్మెల్సీ పదవి కూడా పోటీ చేసేవారు. కానీ ఈ సారి పోటీ పెట్టలేదు.      

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget