అన్వేషించండి

Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

అలెప్పీ నుండి ధన్‌బాద్ వెళుతున్న బొకారో ఎక్స్‌ప్రెస్ (13352) లో ఒక గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. టీటీఈ జ్యోతి సమయస్ఫూర్తితో వ్యవహరించి పురుడు పోశారు.

బొకారో ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న మహిళకు ఆకస్మాత్తుగా పురిటినొప్పులు రావడం తో ఆమెకు ప్రసవం చేసి తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడారు రైల్వే టికెట్ చెకింగ్ స్టాఫ్. అన్నవరం -యలమంచిలి మధ్య  జరిగిన ఈ ఘటన లో రైల్వే ఉద్యోగులను ప్రశంసిస్తున్నారు నెటిజెన్స్. 

అసలేం జరిగిందంటే...!

ఆదివారం నాడు (05.04.2026) అలెప్పీ నుండి ధన్ బాద్ వెళుతున్న ట్రైన్ నెంబర్ 13352 బొకారో ఎక్స్ ప్రెస్ లోని B1 కోచ్ ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్యాసింజర్ కి పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. అన్నవరం స్టేషన్ దాటగానే ఆ గర్భిణి కి నొప్పులు ప్రారంభం కావడం తో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ట్రైన్ లోని టికెట్ చెకింగ్ స్టాఫ్ ని అలెర్ట్ చేశారు. అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న TT (విజయవాడ కు చెందిన TTE) G. జ్యోతి అనే అధికారి వేగంగా స్పందించి రైల్వే కమర్షియల్ మేనేజర్ కు సమాచారం ఇచ్చి గర్భిణీ కి కావాల్సిన వైద్య పరమైన సహాయం అందించే ప్రయత్నం చేశారు.


Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

ట్రైన్ లోనే ప్రసవం.. ఎలమంచిలిలో నిలిపివేసిన ట్రైన్ 

రైల్వే అధికారులు సమాచారం ఇవ్వడం తో రైలు ఎలమంచిలి స్టేషన్ చేరుకునేసరికి 108 వాహనం కూడా అక్కడకు అందుబాటులోకి వచ్చింది. నిజానికి బోకారో ఎక్స్ ప్రెస్ కి ఎలమంచిలి స్టేషన్లో హాల్ట్ లేదు. అయినప్పటికీ గర్భిణీ కోసం అక్కడ ప్రత్యేకంగా ఆపారు. అయితే ఈ లోపు మహిళకు ప్రసవం జరిగిపోయింది. పరిస్థితిని గమనించిన జ్యోతి స్వయంగా ఆమెకు ప్రసవం చేశారు. ఈలోపు ట్రైన్ ఎలమంచిలి చేరుకోవడంతో  ఆ మహిళను  రైల్లో పుట్టిన ఆ పాపను  108 అంబులెన్సు ద్వారా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నట్టు రైల్వే శాఖ తెలిపింది.


Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

 రైల్వే సిబ్బందికి అభినందనలు

 విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించి  తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడిన  రైల్వే సిబ్బంది జ్యోతి, బిపుల్ కుమార్, జుబేన్ ఖాన్ లను విజయవాడ DRM మోహిత్ సోనాకియా ప్రత్యేకంగా అభినందించారు.ఆయనతో పాటు విజయవాడ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ " తమ సిబ్బంది తమ అధికారాలు దాటి మరీ ఒక మహిళ ప్రాణాలు కాపాడారని ఇది ఎంతో అభినందించ తగ్గ విషయం" అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Dragon Boat Racing: రాజమండ్రిలో బోట్ రేసింగ్.. భారత్‌లో తొలిసారిగా 25 దేశాలు పాల్గొంటున్న భారీ ఈవెంట్.. తేదీలివే
రాజమండ్రిలో బోట్ రేసింగ్.. భారత్‌లో తొలిసారిగా 25 దేశాలు పాల్గొంటున్న భారీ ఈవెంట్.. తేదీలివే
AP Rains Update: కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
Advertisement

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
రైలులో గర్భిణికి పురిటినొప్పులు.. ప్రయాణికురాలికి ప్రసవం చేసిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి పురిటినొప్పులు.. ప్రయాణికురాలికి ప్రసవం చేసిన విజయవాడ టీటీఈ జ్యోతి
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Embed widget