అన్వేషించండి

Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ

Ysrcp: పేర్ని నాని ఆజ్ఞాతంలోకి వెళ్లారంటూ ప్రచారం జరుగుతూండటంతో ఆయన బయటకు వచ్చారు. మచిలీపట్నం చేరుకుని కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

YSRCP Leader Perni Nani: వైఎస్ఆర్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన బియ్యం మాయం కేసులో ఆజ్ఞతంలోకి వెళ్లారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పదిరోజులుగా ఆయనఅందుబాటులో లేరు. హఠాత్తుగా ఆయన  మచిలీపట్నంలోని తన నివాసంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయన వచ్చాడని తెలుసుకుని   YCP  MLC లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ MLA కైలే అనిల్ కుమార్ ఇంటికి వచ్చి చర్చలు జరిపారు. 

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని సతీమణి జయసుధపై ఈ నెల 10న బందరు తాలుకా పీఎస్ లో కేసు నమోదు అయిది. కేసు నమోదైన రోజున నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన పేర్ని నాని కుటుంబం.. ఎవరికీ అందుబాటులో లేదు. ఫోన్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో పారిపోయారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే పేర్ని నాని భార్య జయసుధ జిల్లా కోర్టు, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. జయసుధ బెయిల్ పిటీషన్ ను ఈ నెల 19కి  తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి వాయిదా వేశారు. బెయిల్ పిటీషన్ వాయిదా పడిన కొన్ని గంటల తర్వాత తన నివాసంలో ప్రత్యక్షమమయ్యారు పేర్ని నాని. పేర్ని నాని వచ్చారన్న వార్త తెలుసుకుని పేర్ని ఇంటికి చేరుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. వారితో తాను ఎక్కడికీ పోలేదని వ్యక్తిగత పనుల మీద మాత్రమే వెళ్లానని చెప్పినట్లుగా తెలుస్తోంది.                      

Also Read: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి

Also Read: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు

పేర్ని నాని ఒక్కరే ఆజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు.కేసులు నమోదు అయింది ఆయన భార్యపై కావడంతో...పేర్ని నాని అదుపులోకి తీసుకునే అవకాశం లేదు. మరో వైపు ప్రజల్లో పారిపోయారన్న చర్చ జరుగుతూడంటంతో .. వాటికి చెక్ పెట్టేందుకు భార్య కుమారుడ్ని మాత్రం ఆజ్ఞతంలోనే ఉంచి.. తాను బయటకు వచ్చినట్లుగా భావిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget