అన్వేషించండి

Pawan Kalyan : వడ్డీ వ్యాపారుల్లా పన్నులు వసూలు చేస్తారా ? ఏపీ సర్కార్ పై పవన్ ఆగ్రహం !

ఏపీ ప్రభుత్వ పన్నుల వసూలు తీరుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులను ప్రజల నుంచి వసూలు చేస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పన్నుల పేరుతో ప్రజల పరువు తీస్తూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఆస్తిపన్ను , నల్లా పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్లు తీసుకెళ్తామంటూ కాకినాడలో వాహనాలకు బ్యానర్లు కట్టి మరీ ప్రజల్ని హెచ్చరిస్తున్న ఫోటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రోజువారీ వడ్డీ వ్యాపారుల్లా ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తోందని మండిపడ్డారు. 

అలాగే కర్నూలు చెత్తపన్ను చెల్లించలేదని దుకాణాల ముందు చెత్త పోసిన అంశంపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. చెత్త పన్ను విధింపే ఓ దరిద్రం అనుకుంటే దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉందన్నారు. ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. 

ఏపీ ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల వసూలు విషయంలో చాలా దూకుడైన పద్దతులు పాటిస్తోంది. ఈ కారణంగా అనేక విమర్శలు ఎదుర్కోంటోంది. ప్రజల నుంచి నేరుగా వసూలు చేసే చెత్త పన్ను విషయంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గడం లేదు. చెత్త పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త పోస్తామని .. పోయాలని అధికారులు.. ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరిస్తున్నారు. వీటిని హెచ్చరికలతోనే సరి పెట్టడం లేదు. నిజంగానే పోస్తున్నారు. శ్రీకాకుళంలో.. కర్నూలులోనూ అలాగే చేశారు. దీనిపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్తకొత్త పన్నుల భారం ప్రజలపై ఏపీ ప్రభుత్వం మోపుతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget