అన్వేషించండి

Nellore Leaders In Rajya Sabha: రాజ్యసభ సభ్యత్వాల్లో నెల్లూరుకి లక్కీ ఛాన్స్ 

మస్తాన్ రావుకి రాజ్యసభ ఖాయమైతే.. మొత్తం నెల్లూరు నుంచి ముగ్గురు నాయకులు పెద్దల సభలో కూర్చున్నట్టు అవుతుంది. ఒకరకంగా ఇది నెల్లూరుకి గర్వకారణమేనని చెప్పాలి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రాజ్యసభ సీట్లు 18. విభజన తర్వాత ఏపీకి 11 సీట్లు లభించాయి. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ ఎవరో ఒకరు నాన్ లోకల్ నాయకులు ఏపీనుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. గతంలో టీడీపీ హయాంలో బీజేపీ నేత సురేష్ ప్రభుకి అవకాశం లభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యాపార వేత్త పరిమళ్ నత్వానీకి ఆ ఛాన్స్ వరించింది. అయితే లోకల్, నాన్ లోకల్ ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా.. రాజ్యసభ సీట్లలో మాత్రం నెల్లూరు జిల్లాకు లక్కీ ఛాన్స్ లభిస్తూనే ఉంది. జిల్లాలవారీగా లెక్క తీస్తే.. ఒక జిల్లాకి ఒక రాజ్యసభ సీటు దొరకడం కూడా కష్టం. అలాంటిది ఏకంగా నెల్లూరు జిల్లాకు మూడు రాజ్యసభ స్థానాలు దక్కబోతుండటం మాత్రం నిజంగానే విశేషం. 

ప్రస్తుతం 2.. ఇకపై 3..
ప్రస్తుతం ఏపీ తరపున రాజ్యసభలో ఉన్న ఎంపీల్లో ఇద్దరు నెల్లూరు జిల్లావారే ఉన్నారు. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ నెల్లూరు నాయకులే. ఇక కొత్తగా ఇప్పుడు బీదా మస్తాన్ రావు వైసీపీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశముంది. ఆయన ఎంపిక కూడా లాంఛనం అయితే అప్పుడు ముగ్గురు నాయకులు నెల్లూరు జిల్లానుంచి రాజ్యసభకు  ప్రాతినిధ్యం వహిస్తున్నట్టవుతుంది. విజయసాయిరెడ్డి పదవీకాలం ముగుస్తున్నా.. ఆయనకు మరోసారి కొనసాగింపు అనేది లాంఛనమేనంటున్నారు. 

జూన్ 21తేదీతో నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్.. వీరంతా రిటైర్ అవుతున్నారు. ప్రస్తుతం సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ బీజేపీ నాయకులుగా ఉన్నారు. అయితే వీరిలో సుజనా, టీజీ ఇద్దరికీ టీడీపీ సపోర్ట్ తో రాజ్యసభ సభ్యత్వం లభించింది. పార్టీలు ఏవయినా ఇప్పుడు ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు తిరిగి అధికార వైసీపీకే దఖలు పడతాయి. నాలుగు సీట్లలో వైసీపీ మద్దతుదారులే విజయం సాధిస్తారని అంటున్నారు. అయితే ఇందులో విజయసాయిరెడ్డి సీటు తిరిగి ఆయనకే ఇస్తున్నారు. మిగతా మూడు స్థానాల్లో ఒకటి అదానీ ఫ్యామిలీకి వెళ్తుందనే ప్రచారం ఉంది. ఇంకో సీటు నెల్లూరుకి చెందిన బీదా మస్తాన్ రావుకి కేటాయిస్తారని తెలుస్తోంది. 

బీదా మస్తాన్ రావు 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు ఎంపీ సీటుకి పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అక్కడినుంచి గెలుపొందడంతో.. ఫలితాల తర్వాత పెద్ద గ్యాప్ లేకుండా బీదా పార్టీ మారారు. ప్రస్తుతం బీదా మస్తాన్ రావు సోదరుడు బీదా రవిచంద్ర టీడీపీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. మస్తాన్ రావు మాత్రం వైసీపీలో చేరారు. చేరిక సమయంలోనే ఆయన రాజ్యసభ హామీ పొందారని, ఇప్పుడది సాకారమవుతుందని అంటున్నారు. మస్తాన్ రావుకి రాజ్యసభ ఖాయమైతే.. మొత్తం నెల్లూరు నుంచి ముగ్గురు నాయకులు పెద్దల సభలో కూర్చున్నట్టు అవుతుంది. ఒకరకంగా ఇది నెల్లూరుకి గర్వకారణమేనని చెప్పాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Renewing Driving License: 2026లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీ! గడువులోగా ఆన్‌లైన్‌లో ఇలా రెన్యువల్ చేసుకోండి!
2026లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీ! గడువులోగా ఆన్‌లైన్‌లో ఇలా రెన్యువల్ చేసుకోండి!
BRS Assembly Boycott: బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
Embed widget