By: ABP Desam | Updated at : 10 May 2022 11:21 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైన విద్యార్థి గుండె పోటుతో ఎగ్జామ్ సెంటర్లోనే కుప్పకూలిపోయాడు. గూడూరు పట్టణంలోని DRW కాలేజ్ కి పరీక్ష రాసేందుకు వచ్చిన సతీష్ అనే విద్యార్థి పరీక్ష హాల్ లోకి వెళ్లేముందే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు.
సైదాపురానికి చెందిన సతీష్ గూడూరులోని స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాడు. అతనికి గూడూరులోని DRW కాలేజీ ఎగ్జామ్ సెంటర్ గా ఉండటంతో పరీక్షలు రాస్తున్నాడు. ఈ రోజు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రం వద్దకు వచ్చినప్పుడు ఉన్నట్టుండి సతీష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే పడిపోయాడు. అతడిని వెంటనే కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, మార్గమధ్యలోనే సతీష్ చనిపోయాడు.
Nellore News : నెల్లూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, మూడు యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
Anam Daughter Meets Lokesh: టీడీపీలోకి ఆనం కుమార్తె.? పోటీ ఆత్మకూరు నుంచా?
NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు
Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!
Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా మొత్తం ఎన్నికల కోడ్, ఆత్మకూరు ఉపఎన్నిక కోసం పగడ్బందీ ఏర్పాట్లు
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!