అన్వేషించండి

Amaravati Womens Issue: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు - జాతీయ మహిళా కమిషన్ సీరియస్ - ఏపీ డీజీపీకి ఆదేశాలు

NCW: అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉమెన్స్ కమిషన్ ఆదేశించింది. మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపికి లేఖ పంపింది.

Amaravati :  ఓ టీవీ చానల్ డిబేట్‌లో అమరావతి మహిళల్ని వేశ్యలుగా అభివర్ణించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లోగా చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించింది. ఈ అంశాన్ని  జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్ సుమోటోగా తీసుకున్నారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలతో ఈ చర్యలు తీసుకున్నారు. మూడు రోజుల్లో కృష్ణంరాజును అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది. 

అసలేం జరిగిందంటే ?

వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి చెందిన సాక్షి టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు, చంద్రబాబు నాయుడు అమరావతిని "దేవతల రాజధాని" అని పిలవడాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా అది దేవతల రాజధాని కాదని   "వేశ్యల రాజధాని" అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో సెక్స్ వర్కర్లు, హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్నారని, దీనిని ఒక స్వచ్ఛంద సంస్థ నివేదిక ఆధారంగా చెప్పారు. సాక్షి టీవీ చర్చను నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు, ఈ వ్యాఖ్యలకు సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ఆధారంగా చూపారు, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కానీ అందులో అసలు అమరావతి ప్రస్తావనే లేదని చెబుతున్నారు. 

ఈ వ్యాఖ్యలు అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు వంటి అన్ని సామాజిక వర్గాల మహిళలను అవమానించాయని, రాజధాని ప్రాంతంపై విషపూరిత ప్రచారంగా అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. . టీడీపీ నాయకత్వం, ప్రజలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. చట్టపరమైన చర్యలను డిమాండ్ చేశారు. ఈ వివాదం అమరావతి రాజధాని అంశాన్ని మరింత రాజకీయంగా సున్నితమైన అంశంగా మార్చింది,. 

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎన్నుకున్నారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ నిర్ణయం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుకున్న రైతులు, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది, దీనితో 2019-2024 మధ్య అమరావతి ఉద్యమం జరిగింది. గత ఎన్నికల్లో అమరావతి రాజధాని నినాదంతో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ ఘన విజయం సాధించింది.  అయితే వైసీపీ మాత్రం  అమరావతిని పరోక్షంగా వ్యతిరేకిస్తోంది.

ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయగా..  అసుల వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. ఆయనను వైసీపీ నేతుల దాచి పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆయన ఆజ్ఞాతంలో ఉండి తన వాదన సమర్థించుకుంటున్నారు. ఎక్కడో రెయిడింగ్ జరిగితే  .. అది అందరికీ వర్తింపు చేస్తూ.. తాను చెప్పింది కరెక్టేనని వాదిస్తున్నారు.కానీ పోలీసులకు అందుబాటులోకి రావడం లేదు.  ఆయనను కూడా అరెస్టు చేసి ... జాతీయ మహిళా కమిషన్ ను నివేదిక పంపనున్నారు. ఇప్పటికే కొమ్మినేని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.                   

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Embed widget