అన్వేషించండి

Chandrababu: గట్టిగా గంట పని చేయగలవా? సైకో పుట్టుకతో వృద్ధుడు - సీఎంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

నందికొట్కూరులో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు మాట్లాడారు. ముచ్చుమర్రి, బనకచర్ల వంటి నీటి ప్రాజెక్టులను సందర్శించారు.

రాయలసీమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాయలసీమలో డెవలప్ మెంట్ కోసం తాము రూ.12,400 కోట్లు ఖర్చు పెట్టామని, రాయలసీమ ద్రోహి అయిన జగన్‌ ఖర్చు చేసింది కేవలం రూ.2 వేల కోట్లే అని అన్నారు. జగన్ పదే పదే బటన్ నొక్కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానంటున్నారని ఎద్దేవా చేశారు. బటన్‌ నొక్కడం కాకుండా.. బటన్‌ బుక్కుడు ఎక్కువైందని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా నిత్యావసరాల ధరలు పెంచడంతో పాటు విద్యుత్‌ ఛార్జీలు పెంచుకుంటూ పోయారని, ఇప్పటికి 8 సార్లు పెంచారని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు మంగళవారం (ఆగస్టు 1) పర్యటించారు. నందికొట్కూరులో రోడ్ షో నిర్వహించి, అందులో మాట్లాడారు. ముచ్చుమర్రి, బనకచర్ల వంటి నీటి ప్రాజెక్టులను సందర్శించారు.

వైఎస్ఆర్ సీపీ పాలనలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సైకో తయారు అవుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరైనా రౌడీయిజం చేస్తే తాటతీస్తానని, వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘సీఎం జగన్ గట్టిగా ఒక గంట పని చేయగలవా? సాయంత్రం 6 అయితే, కనిపిస్తావా? - పుట్టుకతో వృద్ధుడైన సైకో’ అంటూ చంద్రబాబు కౌంటర్లు వేశారు.

టీడీపీ హయాంలో ఎన్నో నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని అన్నారు. హంద్రీనీవా, తెలుగు గంగ, ముచ్చుమర్రి, ఎస్‌ఆర్‌బీసీ లాంటి ప్రాజెక్టులు టీడీపీనే చేపట్టిందని గుర్తు చేశారు. రాయలసీమ కోసం జగన్‌ చిత్తశుద్ధితో పని చేశారా? అని నిలదీశారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా సీఎం జగన్ చేశారని అన్నారు.

సరిగ్గా రోడ్ల వేయలేరు కానీ, మూడు రాజధానులు కడతారట అంటూ ఎద్దేవా చేశారు. ఒక రాజధానిని నాశనం చేసి మూడు రాజధానులు అనడం అర్థం లేని పనిగా కొట్టి పారేశారు. మన రాష్ట్రంలో రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని దుస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా సీఎం జగన్‌ తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. పరదాల మాటున జగన్‌ పర్యటనలు ఉంటున్నాయని, ధైర్యం ఉంటే ప్రజల మధ్యలోకి రావాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీని నామరూపం లేకుండా చేస్తేకానీ, ఏపీ మంచి న్యాయం జరగబోదని చంద్రబాబు అన్నారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match Highlights IPL 2025  | చెన్నై పై గెలిచి ఆశలు మిగుల్చుకున్న సన్ రైజర్స్CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
IPL 2025 SRH VS CSK Result Update: చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
చేపాక్ కోట బద్దలు.. చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Embed widget