అన్వేషించండి

Bribery of ACB: ఆలూరులో రెవెన్యూ అధికారుల లంచం వ్యవహారం కలకలం !

Bribery of ACB: కర్నూలు జిల్లా ఆలూరులో ఏసీబీ అధికారుల లంచం వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. మామూళ్ల కోసం వైసీపీ నేతలను పీడించడంతో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఆడియో నెట్టింట వైరల్ గా మారింది.

Bribery of ACB: కర్నూలు జిల్లా ఆలూరులో రెవిన్యూ అధికారులు 15 వేల రూపాయలను లంచం డిమాండ్ చేస్తున్న ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. స్థానికంగా ఉండే రాజకీయ నాయకుల నుండి మామూళ్లను వసూలు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారుల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో అనిశా అధికారులు రేషన్ డీలర్ కోసం 15,000 లంచాన్ని డిమాండ్ చేశారు. అందులో రూ. 10,000 అధికారికి, రూ. 5,000 మరొక అధికారికి అంటూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ ఆడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కడుతోంది. 

డబ్బులిస్తే డీలర్ షిప్ నీదేనయ్యా..!

గతంలో ఉన్న డీలర్ ను తొలగించి కొత్త డీలర్ ను నియమించడం కోసం అవినీతి నిరోదక శాఖ అధికారులు ఓ వ్యక్తి దగ్గర 15 వేల రూపాయలను డిమాండ్ చేశారు. అలాగే ఆ డబ్బులు త్వరగా చెల్లిస్తే మీకే డీలప్ షిప్ వస్తుందంటూ అధికారి చెప్పడం గమనార్హం. డబ్బులు ఇస్తాం కానీ.. డీలర్ షిప్ నిజంగానే వస్తుందా లేదా అని వ్యక్తి అడగ్గా.. అలా ఏం లేదు. ఏం చేసినా జేసీ దగ్గరికి వెళ్లిన ఆ డీలర్ షిప్ మీకే వస్తుందంటూ హామీ ఇచ్చాడు ఆ అధికారి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ ఆడియో క్లిప లోని మాటలపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. అవినీతి అడ్డుకోవాల్సిన అధికారులే అవినీతి చేయడం, లంచం తీస్కోవడం ఏంటంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. 

అవినీతి జరగకుండా చూడాల్సిన వాళ్లే లంచం అడగడం ఏంటయ్యా..?

ఏ డిపార్టుమెంటుకు సంబంధించిన వాళ్లయినా సరే అవినీతి చేస్తే.. వారిని ప్రశ్నించి, విచారణ జరిపి, నిందితులను పట్టుకోవాల్సిన అధికారులే అవినీతి చేయడం చాలా దారుణం అని చెబుతున్నారు. ఇలాంటి అధికారులను వెంటనే పదవిలోంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖలోనే ఇంత అన్యాయం జరగుతుంటే.. ఇంక బయట పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. పేద ప్రజలకు అండగా నిలబడుతూ.. అవినీతి పరులపై పంజా విసరాల్సిన అధికారులు లంచం అడగడం నిజంగా సిగ్గుపడాల్సి విషయం అని అంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అధికారులను పదవుల నుంచి తప్పించి.. పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.  

Also Read: Chikoti Case : చికోటి కేసినో కేసులో నలుగురు ప్రముఖులకు ఈడీ నోటీసులు - అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Embed widget