అన్వేషించండి

YS Jagan: మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా - పార్టీ నేతలకు జగన్ భరోసా

YSRCP : మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తానని పార్టీ నేతలకు జగన్ చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజాసమస్యల కోసం పోరాడాలన్నారు.

30 years Politician Jagan: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వాకౌట్ చేసి వెళ్లిపోయారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తర్వాత వైసీపీ కార్యాలయంలో వారితో మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా తాను మరో 30 ఏళ్ల రాజకీయాల్లో ఉంటానన్నారు.వైసీపీ లేకుండానే టీడీపీ అసెంబ్లీని నిర్వహించాలని అనుకుంటోందని అందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ప్రజాక్షేత్రంలో అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు.  మనం యుద్ధరంగంలో ఉన్నామని .. ప్రజాసమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలన్నారు. చిత్తశుద్ధితో ప్రజల తరపున పోరాటం చేస్తే గెలుపు సాధించినట్లేనన్నారు.          

ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్న జగన్         

ఈ ప్రభుత్వాన్ని  చూసి భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానన్నారు.  ప్రతిపక్షంగా మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. కళ్లు మూసుకుని తెరిచేలోపు ఏడాది గచిపోయిందని.. అప్పుడే ఎన్నికలు అంటున్నారని జగన్ నేతల్ని ఉత్సాహరిచే ప్రయత్నం చేశారు. జమిలీ ఎన్నికలు అంటున్నారని అదే జరిగితే ఎన్నికలు మరింతముందుగా వస్తాయని అన్నారు. 2028 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవచ్చని జగన్ సూచించారు. రాజకీయాల్లో మనం విలువలు విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టి ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించామన్నారు.             

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే గెలిచినట్లే !                      

ప్రతిపక్ష హోదా విషయంపై అధికార పార్టీ వైఖరిని తేటతెల్లం చేసేందుకే అసెంబ్లీకి వెళ్లామని .. ప్రతి పక్ష హోదా హక్కుగా మనకు ఇవ్వాల్సి వస్తుందని జగన్ ఎమ్మెల్యేలకు చెప్పారు. సభా నాయకుడితో దాదాపుగా సమాన సమయం ఇవ్వాలి. అందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదన్నారు. తాను ఏ అంశంపై మాట్లాడినా నిందలు, దూషణలకు దూరమని .. అన్నీ ఆధారాలు, రుజువులతోమే మాట్లాడతానన్నారు. కౌన్సిల్ లో మెజార్టీ ఉంది కాబట్టి ఉపయోగించుకోవాలని జగన్ బొత్స సత్యనారాయణకు సూచించారు.                 

మొదట పులివెందుల ఆ తర్వాత బెంగళూరు వెళ్లనున్న జగన్                              

జగన్ మంగళవారం పులివెందుల వెళ్తారు. అక్కడ ఓ రోజు ప్రజాదర్భార్ నర్వహించి .. గురువారం కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత బెంగళూరు వెళ్లిపోతారు. పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరి నియోజకవర్గాలుకు వారువెళ్లిపోతారు. అయితే ఎమ్మెల్సీలు మాత్రం శాసనమండలికి హాజరు కానున్నారు. ఒక్క రోజు అసెంబ్లీకి హాజరు కావడం ద్వారా.. అనర్హతా వేటు నుంచి ప్రస్తుతానికి జగన్ తప్పించుకున్నట్లు అవుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read:  ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీకి వెళ్లాలి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget