అన్వేషించండి

Kuppam Tension : కుప్పంలో దొంగ ఓటర్ల కలకలం ... పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత !

మినీ మున్సిపల్ సమరంలో అందరి దృష్టి చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పంపైనే ఉంది. అక్కడ ఉదయం నుంచి దొంగ ఓటర్లు భారీగా వచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మినీ స్థానిక సమరంలో అందరి చూపు కుప్పం మున్సిపల్ ఎన్నికలపైనే ఉంది. చంద్రబాబు నియోజకవర్గంలో మున్సిపాలిటీని గెలిచి సత్తా చాటాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతూండగా..  పట్టు చూపించేందుకు టీడీపీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. రెండు రోజుల నుంచి అధికార వైఎస్ఆర్‌సీపీ నేతలు దొంగ ఓటర్లను పట్టణంలోకి తీసుకొచ్చి ఉంచారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పలు చోట్ల గుంపులుగా ఉన్న వారిని పట్టించే ప్రయత్నం చేశారు. పోలింగ్ రోజు కూడా అదే దొంగ ఓటర్ల హడావుడి కుప్పంలో కనిపిస్తోంది. 

 

Also Read : అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటింగ్‌కు దూరంగా ఉండే వారిని.. వలస ఓటర్లను గుర్తించి వారి ఓట్లను ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన వారితో వేయిస్తున్నారని వాలంటీర్లు సహకరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు చెకింగ్ చేస్తున్నారు. ఈ సందర్బం ఆ ప్రాంతానికి సంబంధం లేని వారు ఓటింగ్‌కు వస్తే పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. ఇలా దొంగ ఓటర్లను పట్టుకున్నామని టీడీపీ నేతలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ కూడా ఈ వీడియోలను ట్వీట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. 

 

Also Read : విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా

కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా 24 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓ వార్డు ఏకగ్రీవం అయినట్లుగా అధికారులు ప్రకటిచారు. మున్సిపల్‌ పరిధిలో మొత్తం 48 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 9 సమస్యాత్మక, మరో 9 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా డిక్లేర్ చేసి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు కాకుండా వారికి రక్షణ కల్పించేందుకు పని చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్నారు. పలు చోట్ల టీడీపీ నేతలే దొంగ ఓటర్లను పట్టుకుని .. వీడియోలు తీస్తున్నారు. 

Also Read : అప్పుడు అమ్మఒడి ఇప్పుడు అమ్మకానికో బడి... విద్యాసంవత్సరం మధ్యలో విలీనమా... ఏపీ సర్కార్ పై పవన్ ఫైర్

కమతమూరులో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపారు. 16వ వార్డులో టీడీపీ అభ్యర్థిని, ఏజెంట్‌ను పోలింగ్ కేంద్రం నుంచి పంపేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారని అడ్డుకోవాలని ఎస్ఈసీ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేశారు.

Also Read: దావోస్‌కు సీఎం జగన్ ! వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానాన్ని మన్నిస్తారా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
CM Chandrababu: స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Embed widget