అన్వేషించండి

AP Highcourt Amaravati : అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !

అమరావతి పిటిషన్లు విచారణ జరుపుతున్న ధర్మాసనంలోఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. అయితే రాజధాని పిటిషన్లకు ఎంతో ప్రాముఖ్యం ఉందని ఆలస్యం చేయబోమని సీజే తోసిపుచ్చారు.

అమరావతి పిటిషన్లను త్వరగా పరిష్కరిస్తామని హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మానసం వ్యాఖ్యానించింది. చాలా రోజుల తర్వాత హైకోర్టులో అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ప్రారంభమయింది. చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది.  ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాల్ని ఉల్లంఘించి... తెచ్చిన మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ రద్దును సవాల్ చేస్తూ రైతులు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే విచారణ ప్రారంభం కాగానే ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తోసి పుచ్చింది. 

Also Read : విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా

రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని ... పిటిషనర్లతో పాటు అందరూ ఇబ్బంది పడుతున్నారని  త్వరగా పిటిషన్లను పరిష్కరిస్తామని  సీజే వ్యాఖ్యానించారు. నిజానికి రైతులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ చివరి దశలోఉన్నప్పుడు  హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ జే.కే.మహేశ్వరి బదిలీ అయ్యారు. ఈ కారణంగా వాదనలు నిలిచిపోయాయి.  కొత్త సీజే నేతృత్వంలో మళ్లీ మొదటి నుంచి వాదనలు జరగాల్సి ఉంది.  

Also Read : ఎంపీ అవినాష్ రెడ్డికి ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వాలి... వివేకా డ్రైవర్ వాంగ్మూలంపై డీజీపీ స్పందించాలి... టీడీపీ నేతల కామెంట్స్

అయితే కరోనా కారణంగా అటు ప్రభుత్వం.. ఇటు పిటిషనర్లు కూడా వాయిదాలు కోరుకోవడంతో జస్టిస్ జే.కే మహేశ్వరి తర్వాత వచ్చిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలో కూడా విచారణ సాగలేదు. ఈ నవంబర్‌లో విచారణ చేయాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. ప్రస్తుతం అమరావతి పిటిషన్లు హైబ్రీడ్‌ విధానంలో విచారణ జరుగుతోంది. కొంత మంది లాయర్లు ప్రత్యక్షంగా.. మరికొంత మంది ఆన్ లైన్ పద్దతిలో వాదనలు వినిపిస్తారు. 

Also Read : అప్పుడు అమ్మఒడి ఇప్పుడు అమ్మకానికో బడి... విద్యాసంవత్సరం మధ్యలో విలీనమా... ఏపీ సర్కార్ పై పవన్ ఫైర్

ప్రభుత్వం మూడు రాజధానుల వాదనను తెరపైకి తీసుకు రావడంతో  విషయం న్యాయవ్యవస్థ ముంగిటకు వెళ్లింది. దీంతో అటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌లో పనులు జరగడం లేదు. ఇటు అమరావతి పనులు చేయడం లేదు.  అమరావతిలో మిగిలిపోయిన పనులు చేయిస్తామని ప్రభుత్వం చాలా సార్లు ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు హైకోర్టు సీజే త్వరగా రాజధాని బిల్లులను పరిష్కరిస్తామని చెప్పడంతో  త్వరగా విచారణ ముగుస్తుందని అందరూ భావిస్తున్నారు. 

Also Read: దావోస్‌కు సీఎం జగన్ ! వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానాన్ని మన్నిస్తారా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget