అన్వేషించండి

Andhra MLC Elections : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు - 2 స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ - టీడీపీ ఖాతాలోకే !

Andhra Politcs : ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ మారారని చెప్పి సి రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్‌లపై వైసీపీ నాయకత్వం అనర్హతా వేటు వేసింది.


Elections will be held for two MLC seats in AP :   ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం  షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్  విడుదల చేస్తారు.  జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జులై 3న ఆ నామినేషన్లను పరిశీలిస్తారు. 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది.  12న పోలింగ్ అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.  

టీడీపీలో చేరిన రామచంద్రయ్య,  ఇక్బాల్                                 

వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య ఎన్నికలకు కొన్ని రోజుల ముందు టీడీపీలో చేరారు. వైసీపీ ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ మోషేన్‌ రాజు రామచంద్రయ్య అనర్హత వేటు వేశారు. మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా టీడీపీలో చేరారు. ఆయనపై కూడా  అనర్హతా వేటు వేశారు.  దీంతో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.  

ఎమ్మెల్యే కోటాలో పూర్తి బలమున్న టీడీపీ                               

ఇటీవలి ఎన్నికల్లో కూటమి  భారీ విజయం సాధించడంతో రెండు స్థానాలూ టీడీపీకే దక్కనన్నాయి. వైసీపీ పోటీ పెట్టే  అవకాశం లేకపోవడంతో.. ఏకగ్రీవం అవుతాయని అంచనా వేస్తున్నారు. రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున  175 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే వైఎస్ఆర్‌సీపీకి  పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటారు. పోటీ చేయడానికి అవసరమైన సభ్యుల బలం కష్టం కాబట్టి.. పోటీ చేయాలనే ఆలోచన చేయరని భావిస్తున్నారు.                         

రాజీనామా చేసిన వారికే టీడీపీ చాన్స్ ఇస్తుందా ?                         

రాజీనామా చేసిన ఇద్దరూ టీడీపీలో చేరారు. అందుకే టీడీపీ వారిద్దరికీ మళ్లీ చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వీరు పార్టీ మారారని అనర్హతా వేటు వేశారు. ఒక వేళ వేట వేయకపోతే సాంకేతికంగా వీరు వైసీపీ సభ్యులుగా ఉండేవారు. కానీ ముందుగానే అనర్హతా వేటు వేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి. 

మరో ఇద్దరు ఎమ్మెల్సీలపైనా వేటు - వాటికీ త్వరలో ఎన్నికలు                                        

వీరిద్దరితో పాటు వంశీ కృష్ణ శ్రీనివాస్, ఇందుకూరి రఘురాజులపైనా అనర్హతా వేటు వేశారు. వీరిలో ఒకరు జనసేన పార్టీలో మరొకరు ఏ పార్టీలోనూ చేరలేదు. రఘురాజు కుటుంబం టీడీపీలో చేరింది. ఇప్పుడు ఈ స్థానాలకూ ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. త్వరలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికల నోటిపికేషన్ కూా వచ్చే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet meeting: ముందే ఏపీ కేబినెట్ ఎజెండా లీక్ - మంత్రులపై చంద్రబాబు సీరియస్ - ఎవరి పని?
ముందే ఏపీ కేబినెట్ ఎజెండా లీక్ - మంత్రులపై చంద్రబాబు సీరియస్ - ఎవరి పని?
Ayushman Bharat Card Apply: కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
AP SMAM 2026 Applications : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Ayushman Bharat Card Apply: కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Dacoit OTT : అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Hyderabad Drug Tests: హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
Danam Nagender: జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయంతో రాజ్యసభ స్థానం వదులుకున్నారు: దానం నాగేందర్
జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయంతో రాజ్యసభ స్థానం వదులుకున్నారు: దానం నాగేందర్
DA for RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదల, జనవరి 1 నుంచి అమల్లోకి
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదల, జనవరి 1 నుంచి అమల్లోకి
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
Embed widget