అన్వేషించండి

AP PRC Final : ఫిట్‌మెంట్ ఖరారు .. విధివిధానాలూ ఫైనల్ ! ఏపీ ఉద్యోగులకు జీతం ఎంత పెరగబోతోందో తెలుసా ?

ఏపీ ఉ‌ద్యోగులకు పీఆర్సీ నివేదిక బయట పెట్టకుండానే ఫిట్‌మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాలు ఏబీపీదేశంకు అందించిన సమాచారం ప్రకారం.. ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వబోతున్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు  పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఎంత ఫిట్‌మెంట్ ఇస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎంత ఫిట్‌మెంట్ ఇస్తే ఎంత పెరుగుతుంది అని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయవర్గాలు ఏబీపీదేశంకు అందించిన సమాచారం ప్రకారం ఉద్యోగులకు 34 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. 

Also Read : ఓటీఎస్ వైసీపీ స‌ర్కారు ప‌న్నిన కుట్ర... టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్...

మామూలుగా అయితే  పీఆర్సీ నివేదికను బయటపెడతారు. అందులో ఉన్న సిఫార్సుల గురించి ఉద్యోగులతో చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ప్రభుత్వం తన వెసులుబాటుకు అనుగుణంగా ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వాలి.. ఎప్పటి నుంచి వర్తింప చేయాలనేది నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సారి వినూత్నంగా ఆలోచించింది. పీఆర్సీ నివేదికను బయట పెట్టకుండానే ఫిట్‌మెంట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై అధికారిక నిర్ణయం జరిగిపోయినట్లుగా తెలుస్తోంది.

Also Read: గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులు పోలీసులు కారు.. జీవోను ఉపసంహరించుకుటామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్ !

34 శాతం ఫిట్‌మెంట్‌ను తక్షణం అమల్లోకి వచ్చేలా చేస్తారు. అంటే వచ్చే నెల నుంచి ఉద్యోగులకు మానిటరీ బెనిఫిట్ అందేలా చూస్తారు. నోషనల్ బెనిఫిట్‌ను మాత్రం పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసిన తేదీ దగ్గర నుంచి అంటే 2018 నుంచి వర్తింప చేస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పీఎఫ్ బెనిఫిట్ కల్పిస్తారు.  ఆర్థిక శాఖ అధికారులు ఈ అంశంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఎంత మేర ప్రభుత్వం భారం పడుతుదో నివేదిక సమర్పించిన తర్వాత సీఎం ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. 

Also Read: సోమవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే చాన్స్... ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష

ఉద్యోగులు ప్రధానంగా పీఆర్సీ అంశంపైనే పట్టుబడుతున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పీఆర్సీని 34 శాతం ప్రకటిస్తే వారు సంతృప్తి చెందుతారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతమే ఫిట్‌మెంట్ ఇచ్చింది. జగన్ సర్కార్ 34 శాతం ఇస్తే తెలంగాణ కన్నా ఎక్కువ ఇచ్చినట్లే. ఉద్యోగులు ఖచ్చితంగా సంతృప్తి పడే అవకాశం ఉంది. 

Also Read : ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget