అన్వేషించండి

CM Jagan PRC : సోమవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే చాన్స్... ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష

ఉద్యోగుల పీఆర్సీ, సీపీఎస్ రద్దు అంశాలపై ఆర్థిక శాఖతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ఆందోళనల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పీఆర్సీని ప్రకటించే దిశగా ఆయన కసరత్తు ప్రారంభించారు. మూడో తేదీన తిరుపతిలో వారం, పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే వచ్చే సోమవారం కల్లా పీఆర్సీని ప్రకటించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ గురువారం సమావేశం అయ్యారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం చర్చించారు. 

Also Read : ఏపీ మద్యం దుకాణాల్లో క్యాష్ ఓన్లీ.. పెద్ద స్కాంగా లోక్‌సభలో రఘురామ ఆరోపణ !

మూడేళ్ల క్రితమే పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించారు. పీఆర్సీ నివేదికను మాత్రం బయట పెట్టలేదు. పీఆర్సీ విడుదల చేసి ఫిట్‌మెంట్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆందోళలకు దిగారు. ఈ క్రమంలో పీఆర్సీ కమిటీ చేసిన సిఫార్సులపై జగన్ సమీక్ష నిర్వహించారు. 

Also Read : గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులు పోలీసులు కారు.. జీవోను ఉపసంహరించుకుటామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్ !

కమిటీ సిఫార్సులను పరిశీలించి ఎంత మేర వేతనాలు పెంచాలనే అంశంపై అధికారుల అభిప్రాయాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉద్యోగుల ఇతర డిమాండ్లపైనా చర్చించారు. ఆర్థిక పరమైన డిమాండ్లను తీర్చడానికి ఎంత వ్యయం అవుతుందో అధికారులు సీఎంకు వివరించినట్లుగా తెలుస్తోంది. సీపీఎస్ రద్దుకు ఉన్న ప్రతిబంధకాలనూ వివరించినట్లుగా సమాచారం.

Also Read : సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

మరో వైపు  గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ పూర్తయింది. వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి ఆ మేరకు జీత భత్యాలను ఇవ్వాల్సి ఉంది. ఇతర డిపార్టుమెంటల్ పరీక్షలు కూడా రాసి వారంతా తమ ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని ఎదురు చూసతున్నారు. ఈ క్రమంలో వారిని పర్మినెంట్ చేస్తే పడే ఆర్థిక భారంపైనా సీఎం చర్చించినట్లుగా భావిస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లను సైతం పరిష్కరిస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే విషయాన్ని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. 

Also Read: Tollywood Drugs : టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు క్లోజ్ .. ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది !?

ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 34 శాతం ఫిట్‌మెంట్‌ను సోమవారం ప్రకటించ అవకాశం ఉందని తెలిస్ోతంది. మానిటరీ బెనిఫిట్‌ను 2022 జనవరి నుంచి వర్తింప చేస్తారు. అలాగే 2018 జూలై నుచి నోషనల్, 2021 ఏప్రిల్ నుంచి పీఎఫ్‌కి జమ చేస్తారని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget