అన్వేషించండి

Electricity charges reduced in AP: ఏపీలో ట్రూడౌన్ - తగ్గిన విద్యుత్ చార్జీలు -బిల్లులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న నెటిజన్లు

Current bills: కరెంట్ బిల్లులు పెంచడమే కానీ తగ్గించడమే ఉండదు.కానీ ఏపీలో బిల్లులు తగ్గాయి. నెటిజన్లు బిల్లులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

Andhra Truedown:  ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో మొదటిసారిగా విద్యుత్ చార్జీలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంఘం  'ట్రూ డౌన్' మెకానిజం ప్రకారం యూనిట్‌కు 13 పైసలు చార్జీలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకే ఇది రాష్ట్రంలోని 2.5 కోట్లకు పైగా విద్యుత్ వినియోగదారులకు మొత్తం రూ924 కోట్ల రీఫండ్‌గా  ఇస్తున్నారు. ఈ నెల బిల్లుల్లో ఈ ట్రూడౌన్ అమలు ప్రారంభమయింది. పలువురు నెటిజన్లు తమకు బిల్లులు తగ్గాయని సోషల్ మీడియాలో  పోస్టు చేస్తున్నారు. 
 
ఈ 'ట్రూ డౌన్' నిర్ణయం ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ (ఎఫ్‌పీపీసీఏ) ట్రూ-అప్‌పై ఆధారపడి ఉంది. మొదట డిస్కామ్‌లు రూ. 2,758.  కోట్లు అడ్జస్ట్‌మెంట్ కోరినా, ఏపీఈఆర్సీ రూ. 1,863  కోట్లకు మాత్రమే ఆమోదం ఇచ్చింది. మిగిలిన  రూ.924 కోట్లు  వినియోగదారులకు తిరిగి ఇవ్వాలని ఆదేశించారు.   విద్యుత్ రంగంలో 'ట్రూ-అప్' అనేది ఏడాది చివరిలో డిస్కామ్‌ల ఖర్చులు, ఆదాయాలను పరిశీలించి, అధిక చార్జీలు వసూలైతే తిరిగి ఇచ్చే ప్రక్రియ. 'ట్రూ డౌన్' అంటే ఇందులో చార్జీలు తగ్గించే భాగం. ఏపీఈఆర్సీ సెప్టెంబర్ 28న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌పీపీసీఏ ట్రూ-అప్‌లో రూ.895 కోట్లు తగ్గించారు. ఇది యూనిట్‌కు 13 పైసలు తగ్గుతుంది.                              

గృహ వినియోగదారులు (డొమెస్టిక్), వాణిజ్య, పరిశ్రమలు అందరూ ప్రయోజనం పొందుతారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 30న ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసి, "ట్రూ డౌన్ మెకానిజంతో యూనిట్‌కు 13 పైసలు చార్జీలు తగ్గడం చారిత్రకం. నవంబర్ నుంచి మంసుల్లో ప్రతిఫలిస్తుంది" అని ప్రకటించారు.           

ఏపీలో  2.5 కోట్ల గృహ వినియోగదారులు, 2 లక్షలకు పైగా వాణిజ్య సంస్థలు, 50 వేల పరిశ్రమలు ఉన్నాయి.  మొత్తం ₹924 కోట్ల రీఫండ్‌ను 12 నెలల్లో విభజించి ఇస్తారు. డిస్కామ్‌లు  ఈ మొత్తాన్ని  బిల్లుల్లో అడ్జస్ట్ చేస్తున్నాయి.                       

       

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రామచంద్రపురంలో బజ్జీలు తిని 23 మందికి ఫుడ్ పాయిజన్
రామచంద్రపురంలో బజ్జీలు తిని 23 మందికి ఫుడ్ పాయిజన్
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
Ind vs Ire 2nd T20: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ డకౌట్.. టీమిండియా ఓపెనర్ల ఖాతాలోకి చెత్త రికార్డు
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ డకౌట్.. టీమిండియా ఓపెనర్ల ఖాతాలోకి చెత్త రికార్డు
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Coffee Sugar Scrub : కాఫీ, పంచదారతో బాడీ స్క్రబ్.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారాలంటే ఇలా చేయండి
కాఫీ, పంచదారతో బాడీ స్క్రబ్.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారాలంటే ఇలా చేయండి
Embed widget